విద్యతోనే ఉన్నత లక్ష్యాలు చేరుకోవచ్చు
విద్యతోనే ఉన్నత చేరుకోగలమని పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షులు పరిశ పుల్లయ్య తెలిపారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని ఆయన కోరారు. ఖమ్మంలోని అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల...