31.7 C
Hyderabad
May 2, 2024 08: 07 AM
Slider కరీంనగర్

ధరూర్ వంతెన వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

#JagityalAccedent

జగిత్యాల జిల్లాలో జగిత్యాల ధరూర్ వంతెన వద్ద ఆటోను గుర్తు తెలియని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లోకిని గంగాధర్, లోకిని రాజవ్వ అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

మరణించిన వారిని కోరుట్ల వాసులుగా గుర్తించారు. ఆటోలో ఉల్లిగడ్డలు తీసుకెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.

Related posts

నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన వైసీపీ ఎమ్మెల్యే లు

Satyam NEWS

అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా తగ్గింది

Satyam NEWS

మావోయిస్టు నేత పటేల్ సుధాకర్ రెడ్డి కి ఘనంగా నివాళి

Satyam NEWS

Leave a Comment