మహబూబ్ నగర్హోమ్

గద్వాలలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం

ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని సోమవారం గద్వాలలోని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా Department of Economics & Department of Commerce. ఆధ్వర్యములో వినియోగదారుల హక్కులు, మరియు యంత్రాంగాల గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ మీనాక్షి మాట్లాడుతు… వినియోగదారులు తమ హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే మోసాలకు గురికాకుండా ఉంటారని సూచించారు. వినియోగదారులుగా మనం ఎటువంటి వస్తువులను కొనగోలు చేయాలి, ప్రపంచములో ప్రస్తుతం వినియోగ దారుల – ప్రాముఖ్యతను వివరించారు.

ఈ కార్యక్రమములో అద్యాపకులు పి. సురేష్ బాబు, ఎం. వెంకటేష్, కె.చంద్రశేఖర్, జి. చంద్రశేఖర్రెడ్డి, బి.జగన్ మోహన్, లక్ష్మీనారాయణ, విద్యార్థినిలు పాల్గోన్నారు.

Related posts

ఎపి సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలం పొడిగింపు

Satyam News

కడప నగర పాలక సంస్థ సర్వ సభ్య సమావేశం

Satyam News

బీజేపీలోకి అవినాశ్‌, వైవీ..??జగన్‌కు హ్యాండ్‌ ఇస్తున్నారా..???

Satyam News

రీల్ విలన్… రియల్ హీరో… సాయాజీ షిండే

Satyam News

కొత్త ఎజెండా తో ప్రజల ముందుకు కేసిఆర్

Satyam News

జల్సాల జగన్ బూట్ల ఖరీదు రూ 2 లక్షలు!

Satyam News

Leave a Comment