మహబూబ్ నగర్హోమ్

గద్వాలలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం

ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని సోమవారం గద్వాలలోని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా Department of Economics & Department of Commerce. ఆధ్వర్యములో వినియోగదారుల హక్కులు, మరియు యంత్రాంగాల గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ మీనాక్షి మాట్లాడుతు… వినియోగదారులు తమ హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే మోసాలకు గురికాకుండా ఉంటారని సూచించారు. వినియోగదారులుగా మనం ఎటువంటి వస్తువులను కొనగోలు చేయాలి, ప్రపంచములో ప్రస్తుతం వినియోగ దారుల – ప్రాముఖ్యతను వివరించారు.

ఈ కార్యక్రమములో అద్యాపకులు పి. సురేష్ బాబు, ఎం. వెంకటేష్, కె.చంద్రశేఖర్, జి. చంద్రశేఖర్రెడ్డి, బి.జగన్ మోహన్, లక్ష్మీనారాయణ, విద్యార్థినిలు పాల్గోన్నారు.

Related posts

Film Update: అల్లూ అర్జున్ ‘రాకా’ పోస్టర్ విడుదల

Satyam News

రూ 20 కోట్ల విలువగల గంజాయి కాల్చివేత

Satyam News

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ

Satyam News

మై టిడిపి యాప్ వినియోగంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం

Satyam News

సిద్ధరామయ్య రాజీనామా: డీ కే కు ఇక లైన్ క్లియర్

Satyam News

సామాన్యుడిలా మెట్రోలో మంత్రి జూపల్లి ప్రయాణం

Satyam News

Leave a Comment