Category : ఆధ్యాత్మికం

ఆధ్యాత్మికంహోమ్

మకరజ్యోతి దర్శనంతో తరించిన భక్తులు

Satyam News
శబరిమల క్షేత్రంలో మకర జ్యోతి దర్శనమివ్వడంతో భక్తులు తన్మయులైపోయారు. శబరిమల క్షేత్రంలో మకరజ్యోతి మహోత్సవానికి దేశవ్యాప్తంగా భక్తులు హాజరయ్యారు. మరికాసేపట్లో అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం జరగుతుందనగా శబరిమల పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి....
ఆధ్యాత్మికంహోమ్

మకర సంక్రాంతి తేదీపై వివాదం: పుణ్యకాలం పోతే పండగ ఎందుకు?

Satyam News
ఈ ఏడాది మకర సంక్రాంతి తేదీపై తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. భారత ప్రభుత్వ రాష్ట్రీయ పంచాంగం ప్రకారం జనవరి 14 బుధవారమే మకర సంక్రాంతి అని స్పష్టంగా ఉండగా ఆంధ్రప్రదేశ్,...
ఆధ్యాత్మికంహోమ్

పుణ్య ఫలితాలు ఇచ్చే పుష్యమాసం

Satyam News
చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. పుష్యఅనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం. ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యానపారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి...
ఆధ్యాత్మికంహోమ్

భారీగా పెరిగిన తిరుమల హుండీ ఆదాయం

Satyam News
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి హుండీ ఆదాయం ఏటికేడు పెరుగుతూ పోతోంది. వడ్డీ కాసుల వాడికి భక్తులు సమర్పించే కానుకలు పెరుగుతూనే ఉన్నాయి. 2025లో శ్రీవారి హుండీ ఆదాయం 1383 కోట్లకు చేరింది. గత...
ఆధ్యాత్మికంహోమ్

మోక్ష ‘ద్వారం’ వైకుంఠ ఏకాదశి…..

Satyam News
సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో రెండింటికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఆనాడు ముఖ్యంగా పీఠాధిపతులు, సన్యాసాశ్రమంలో ఉన్నవారు చాతుర్మాస్య వ్రత దీక్ష చేపడతారు. దానిని శయన...
ఆధ్యాత్మికంహోమ్

ఇరుముడితో తిరుమల తిరుపతి యాత్రకు

Satyam News
గత 41 రోజులు దీక్ష కాలం పూర్తి చేసుకొని గద్వాల జిల్లా కేంద్రంలోని పీజేపీ క్యాంప్ కాలనీలో గల శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి బి.యస్.కేశవ్ గురుస్వామి,శిష్య...
ఆధ్యాత్మికంహోమ్

వైకుంఠద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు

Satyam News
తిరుమలలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న వైకుంఠద్వార దర్శనాలకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. భక్తులకు...
ఆధ్యాత్మికంహోమ్

టిటిడి డైరీలు, క్యాలెండర్లకు భ‌క్తుల నుండి విశేష స్పంద‌న‌

Satyam News
టీటీడీ ముద్రించిన 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలకు దేశ విదేశాలలోని శ్రీ‌వారి భ‌క్తుల నుండి  విశేష స్పంద‌న వ‌స్తోంది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2026 సంవత్సరం 12 పేజీల క్యాలెండర్లు – 13...
ఆధ్యాత్మికంహోమ్

ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్

Satyam News
కర్ణాటకలో ప్రసిద్ధి పుణ్య క్షేత్రం ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. మఠ సంప్రదాయాలను అనుసరించి ముందుగా కనకదాసులవారి గుడికి వెళ్లి కనకన కిండి నుంచి మూలవిరాట్ ను దర్శించుకున్నారు....
ఆధ్యాత్మికంహోమ్

రూ. 347 కోట్లతో జోగులాంబ దేవాలయ అభివృద్ధి

Satyam News
తుంగభద్ర నది ఒడ్డున ఆలంపూర్ వద్ద కొలువైన 5వ శక్తి పీఠం జోగులాంబ అమ్మ వారి ఆలయ అభివృద్ధికి రూ. 347 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశారు. తక్షణం బాలాలయం, వజ్ర లేపనం, కుంబాభిషేకం...