శుక్ర మూడమి ప్రారంభం కావడంతో శుభకార్యాలకు భారీ విరామం ఏర్పడింది. 2025 నవంబర్ 26వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ శుక్ర మూడమి, 2026 ఫిబ్రవరి 17వ తేదీ వరకు కొనసాగనుంది. మొత్తం 83...
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 191 అడుగుల ఎత్తైన శ్రీరామ జన్మభూమి ఆలయం శిఖరంపై కాషాయ ధర్మ ధ్వజం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఎగురవేశారు. దీంతో ఆలయ నిర్మాణం అధికారికంగా పూర్తయినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో తిరుచానూరు, తిరుపతిలలోని పలు...
పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆధ్వర్యంలో నవంబరు 14వ తేదీన తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు...
నందిగామలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో జంట నాగేంద్రుల దివ్య విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. కాకుళయ్యగారి బజార్లోని పాత పోస్టాఫీస్ రోడ్ వద్ద ఉన్న దేవస్థానంలో పురోహితులు, ఉపాసకులు బ్రహ్మశ్రీ...
హైదరాబాద్ కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు తిరుమల శ్రీవారికి మంగళవారం ఉదయం రూ.30 లక్షలు విలువైన 22 కేజీల వెండి గంగాళాన్ని విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం...
కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక కన్నుల పండువగా, శాస్త్రోక్తంగా జరిగింది. కార్తీక మాసంలో వచ్చే ఈ కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)...
కార్తీకమాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పుణ్యమయమైన నెలగా భావించబడుతుంది. ఈ నెలలో సూర్యుడు తులా రాశిలో, చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ కాలం భక్తి, సేవ, ధ్యానం, దానం,...
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్ స్వాములు, పలువురు టిటిడి బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులు ఆగమోక్తంగా జరిగిన ఈ ఆస్థానంలో పాల్గొన్నారు. ఇందులో...
భారతీయులకు అత్యంత ప్రాధాన్యత వున్న దీపావళి పర్వదినంపై సంధిగ్ధత నెలకొంది. ఈ సారి దీపావళి పండుగ విషయంలో చాలా మందికి చాలా సందేహాలున్నాయి. అక్టోబర్ 20 సోమవారం, 21 మంగళవారం ఏ రోజున దీపావళి...