కూటమి ప్రభుత్వం రైతులకు మరో గుడ్న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా గిఫ్ట్ ఇవ్వనుంది. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనుంది. 2026 జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ఊరూరా...
సోషల్ మీడియాలో బూతులు.. లైవ్లో బెదిరింపులు.. అధికారం పోయినా వైసీపీ అధినేత నుంచి కార్యకర్తల వరకు.. వారి తీరు మారలేదు… బూతులు ఆగలేదు.. దౌర్జన్యాలు తగ్గలేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే.. మెడికల్ కాలేజీలు తీసుకుంటే...
ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేస్తున్న సమయంలో టికెట్ ఇన్స్పెక్టర్ కు టిక్కెట్లపై అనుమానం వచ్చింది. తరువాత టిక్కెట్లను పరిశీలించినప్పుడు అన్ని టిక్కెట్లు ఏఐ (A.I.) ఉపయోగించి రూపొందించినట్లు వెల్లడైంది. ఈ సంఘటన తర్వాత రైళ్లలో...
సీఎం చంద్రబాబు నాయుడుకి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి నారా లోకేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తన ఇంట్లో వారితో పోటీ పడడం కష్టంగా...
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ వాణిజ్య దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ 2025 సంవత్సరానికి గానూ ఆయనను బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసింది....
ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అద్భుమైన ఆఫర్ని ప్రకటించింది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందాలనుకొంటే.. ఈ పథకం కోసం అప్లయ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఇది ఏ స్కీమ్ అంటే.. కేంద్ర ప్రభుత్వం...
అధికారంలో ఉండగా అభివృద్ధి అనే పదాన్ని మర్చిపోయిన పార్టీ వైసీపీ. అవినీతి ముద్దు.. అభివృద్ధి వద్దు.. అనే స్లోగన్ ఫ్యాన్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది. అలాంటి దారుణమైన పాలన గురించి ప్రజలు అప్పుడే మర్చిపోయారని...
రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నారు ఏపీ మంత్రి నారా లోకేశ్. అమరావతిని మల్టీమీడియా హబ్గా మార్చడానికి అనేక కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అమరావతిని ఏఐ ఆధారిత స్టూడియోలు.. వర్చువల్ రియాలిటీ...
మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. ఏపీకి మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా వివిధ సంస్థల ప్రతినిధులతో లోకేష్ వరుసగా సమావేశమయ్యారు. ఏపీలో ఐటీ మౌలిక సదుపాయాల కల్పనకు మద్దతివ్వాలని కోరారు....