Category : ప్రత్యేకం

ప్రత్యేకంహోమ్

అగ్నివీర్ పాలసీలో భారీ మార్పులు….?

Satyam News
అగ్ని వీర్ పాలసీలో భారీ మార్పులు చేయాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ప్రస్తుతం కేవలం 25 శాతం అగ్నివీరులను మాత్రమే శాశ్వతంగా సైన్యంలో నియమించుకునే విధానం అమలులో ఉంది. దీన్ని 75...
ప్రత్యేకంహోమ్

జగన్ హయాంలో భారీ ‘విద్యుత్’ కుంభకోణం

Satyam News
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ మీటర్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణం బయటపడటంతో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. ఏపీఎస్పీడీసీఎల్‌ (ఆంధ్రప్రదేశ్‌ సదరన్‌...
ప్రత్యేకంహోమ్

వైట్ హౌస్ లో ట్రంప్ దీపావళి వేడుకలు

Satyam News
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రజలకు, భారత మూలాలున్న అమెరికన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ ప్రసంగిస్తూ, భారత...
ప్రత్యేకంహోమ్

దీపావళి వేళ వంటవాడి అవతారం

Satyam News
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా వేడుకలు జరుపుకున్నారు. ఆయన పాత ఢిల్లీలోని సుప్రసిద్ధ, చారిత్రక ఘంటేవాలా స్వీట్ షాపును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన...
ప్రత్యేకంహోమ్

ఐపీఎస్‌ అధికారిపై వరకట్న వేధింపుల కేసు

Satyam News
కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఒక ఐపీఎస్ అధికారిపై, ఆయన కుటుంబ సభ్యులు ఏడుగురిపై వరకట్న వేధింపులు, గృహ హింస మరియు మానసిక క్రూరత్వం ఆరోపణల కింద ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు....
ప్రత్యేకంహోమ్

నారా లోకేష్‌కు మోదీ ‘సూపర్ ప్రశంస’!

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించిన “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” అవగాహన కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభలో ప్రశంసించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది....
ప్రత్యేకంహోమ్

ఫోన్‌ నెంబర్‌ పై జగన్ మోసం..షాకిచ్చే యోచనలో CBI..??

Satyam News
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి కోర్టులన్నా, చట్టాలన్నా లెక్కేలేదు. ఈ విషయం మరోసారి రుజువైంది. ప్రస్తుతం మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఐతే ఆయన తన సొంత...
ప్రత్యేకంహోమ్

విధ్వంసం నుంచి వికాసం వైపు వెళుతున్నాం….

Satyam News
రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులు, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నంద్యాల, కర్నూలు జిల్లా...
ప్రత్యేకంహోమ్

వై గూగుల్ గూగుల్డ్ వైజాగ్!

Satyam News
గూగుల్ $15 బిలియన్ల (సుమారు ₹1,25,000 కోట్లు)భారీ పెట్టుబడితో విశాఖపట్నం ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా వెలుపల గూగుల్ అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌గా ఇది రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో, టెక్ దిగ్గజాలు...
ప్రత్యేకంహోమ్

మోదీ-చంద్రబాబు భేటీ వెనుక అసలు కథ!

Satyam News
ప్రధాని మోదీని జీఎస్టీ ప్రచార సభకు ఆహ్వానించే నెపంతోనే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని మన స్థానిక మీడియా తొలిరోజు చేసిన ప్రచారం… నిజానికి “చల్లకు వచ్చి ముంత దాచినట్టు” ఉందన్నది జాతీయ,...