Category : ప్రత్యేకం

ప్రత్యేకంహోమ్

భారత్ లో పట్టుబడ్డ పాకిస్తాన్ యువ జంట

Satyam News
పాకిస్తాన్ నుంచి పారిపోయి అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిన ఒక యువ జంటను సరిహద్దు దళాలు పట్టుకున్నాయి. గుజరాత్‌లోని కచ్ జిల్లాలో భారత–పాకిస్థాన్ సరిహద్దులో వారిని అదుపులోకి తీసుకున్నారు. దేశంలోకి ఆ యువ జంట...
ప్రత్యేకంహోమ్

లోకేష్‌ ను ఫాలో అవుతున్న జగన్‌, కేటీఆర్‌..

Satyam News
టీడీపీ యువనేత, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ని ప్రస్తుతం యువనేతలు ఫాలో అవుతున్నారనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది.. జాతీయ స్థాయిలో లోకేష్‌ ట్రెండింగ్‌లో ఉన్నారు.. గత నెలలో లక్షన్నర కోట్ల రూపాయల...
ప్రత్యేకంహోమ్

జగన్ ఒక్కరోజు ఫ్లయిట్ ఖర్చుతో.. మనం ఎన్నేళ్లు బతకొచ్చో తెలుసా…!!

Satyam News
మనదేశంలో రిచీ రిచ్‌.. రిచెస్ట్‌ పొలిటీషియన్‌ ఎవరంటే.. ఎవరైనా తడుముకోకుండా ఠక్కున చెప్పే పేరు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ఆస్తులు వందల కోట్లలో ఉంటాయి. కానీ జగన్‌మోహన్‌రెడ్డి రియల్‌ నెట్‌వర్త్‌ దానికి...
ప్రత్యేకంహోమ్

చంద్రబాబు.. ది అన్‌స్టాపబుల్‌.. . దేశంలోనే టాప్‌ పారిశ్రామికవేత్త సంచలనం..!!

Satyam News
సినిమా యాక్టర్లకు, రాజకీయ నాయకులకు సామాన్య ప్రజలు అభిమానులుగా ఉంటారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబుకు బడా పారిశ్రామికవేత్తలే పెద్ద ఫ్యాన్స్‌. వేలు, లక్షల కోట్లు సంపాదించిన వాళ్లు కూడా బాబుగారికి వీరాభిమానులే. మహీంద్రా...
ప్రత్యేకంహోమ్

బెంగళూర్‌ టు అనంతపురం… ఏపీకి భారీ కంపెనీల క్యూ

Satyam News
బెంగళూరు సమస్యలు.. అనంతపురం జిల్లాకు అనుకోని అవకాశంగా మారాయి. గార్డెన్‌ సిటీలో భూముల ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సామాన్యులు భరించలేని స్థాయికి చేరింది. బెంగళూరు మహా నగరంలో కొత్తగా కంపెనీలు...
ప్రత్యేకంహోమ్

జగన్‌ మరో మూడు ముక్కలాట..??

Satyam News
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్‌ మూడు రాజధానుల పేరుతో ఆడిన మూడు ముక్కలాట గురించి ఇంకా ఎవరు మర్చిపోలేదు. అంతలోనే మరో మూడు ముక్కలాటకు తెరలేపినట్లు కనిపిస్తోంది. అప్పుడు అధికార వికేంద్రకరణ పేరుతో...
ప్రత్యేకంహోమ్

ఏపీ సీఐఐ సమ్మిట్ తో అదిరిపోయిన గ్లోబల్ మీడియా

Satyam News
30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit 2025) ద్వారా ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ పెట్టుబడుల మ్యాప్‌పై కేంద్రంగా నిలిచింది. రికార్డు స్థాయిలో కుదిరిన 613 MoUs ద్వారా ₹13.25 లక్షల కోట్ల పెట్టుబడి...
ప్రత్యేకంహోమ్

తిరుమలలో ఉచిత బస్సుల సంఖ్య పెంపు

Satyam News
తిరుమలలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం, వివిధ ప్రాంతాలను భక్తులు సులువుగా గుర్తించేలా సూచిక బోర్డులను మరింత ఆకర్షిణీయంగా తీర్చిదిద్దాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ...
ప్రత్యేకంహోమ్

బీహార్‌ సీన్‌ ఆంధ్రప్రదేశ్‌లో….!!

Satyam News
బీహార్‌ పొలిటికల్‌ సీన్‌ ఏపీలో రిపీట్‌ కానుందా…???  ఏపీ ఆర్‌జేడీగా  బీహార్‌ మారనుందా..?? ఆ రెండు పార్టీలకి దగ్గరి పోలికలు ఉన్నాయా…??  ఆ పార్టీకి ఇక అధికారం దక్కడం కష్టం అని భావించవచ్చా…?? అంటే,...
ప్రత్యేకంహోమ్

పాట్నాలో అంబరాన్ని అంటిన సంబరాలు

Satyam News
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో పట్నాలోని జేడీయూ ప్రధాన కార్యాలయం వద్ద ఉత్సాహభరిత దృశ్యాలు చోటుచేసుకున్నాయి. 243 సభ్యుల బీహార్ అసెంబ్లీలో NDA 186 స్థానాల్లో ఆధిక్యంలోకి వెళ్లడంతో, పార్టీ కార్యకర్తలు...