Category : సంపాదకీయం

సంపాదకీయంహోమ్

తిరుమల ల్యాబ్ పై రాజకీయం మొదలెట్టిన వైసీపీ

Satyam News
తిరుమలలో రూ. 25 కోట్లతో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ను ప్రారంభించడం తో శ్రీవారి ప్రసాదాల్లో కల్తీ జరిగే అవకాశం పూర్తిగా లేకుండా పోయింది. అయితే వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన ఈ ల్యాబ్...
సంపాదకీయంహోమ్

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకే పెను ప్రమాదం

Satyam News
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు కేవలం ప్రాంతీయ సమస్యగా కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపే స్థాయికి చేరుతున్నాయి. ఇంధన ధరలు పెరగడం, సరఫరా లోపాలు, అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత వంటి ప్రభావాలు మరింత...
సంపాదకీయంహోమ్

హెరిటేజ్‌కి రాయితీలు… అసలు లెక్క ఇది.. తప్పేముంది జగన్‌…?

Satyam News
ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విధానం 4.0 కింద హెరిటేజ్‌ సంస్థ విస్తరణ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. రాష్ట్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ కింద రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఏ...
సంపాదకీయంహోమ్

ఏపీ విద్యాశాఖ సూపర్‌…. లోకేష్‌పై కేంద్ర బృందం ప్రశంసలు

Satyam News
ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక మార్పులు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో చేపట్టిన కీలక సంస్కరణలను నేషనల్ సమగ్ర శిక్షా అభియాన్ –...
సంపాదకీయంహోమ్

డ్రగ్స్ కేసు నిందితులను వదిలేసి..పుట్టా మహేష్‌ యాదవ్‌పై కుట్ర.!

Satyam News
హైదరాబాద్ శివారు మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీపై తెలంగాణ ఈగల్ టీమ్ దాడులు చేసింది. ఈ సందర్భంగా పట్టుబడిన వారిలో BRS మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్...
సంపాదకీయంహోమ్

చిన జీయర్‌ యూ టర్న్: వైసీపీలో డైలమా.!

Satyam News
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు త్రిదండి చినజీయర్ స్వామి. సీఎంగా ఉన్న నాడు జగన్‌పై ప్రశంసలు కురిపించిన చినజీయర్ స్వామి…ఇప్పుడు జగన్‌ నిర్ణయాలను తప్పుపడుతున్నారు. అమరావతిపై తాజాగా చినజీయర్...
సంపాదకీయంహోమ్

వైసీపీని వణికిస్తున్న చంద్రబాబు ఫినామినా..

Satyam News
లోకేశ్‌ని సీఎంని చేయాలి.. కాదు కాదు.. పవన్‌ కళ్యాణ్‌కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి.. అంటూ ఒక రేంజ్‌లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగని ఈ డిమాండ్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచో.. జనసేన నాయకుల నుంచో...
సంపాదకీయంహోమ్

జనాభా నియంత్రణ నుంచి ‘నిర్వహణ’ వైపు అడుగులు!

Satyam News
ఒకప్పుడు “జనాభా పెరిగితే దేశం నాశనం అయిపోతుంది” అని భయపడ్డాం. కానీ ఇప్పుడు “జనాభా తగ్గితే రాష్ట్రం బలహీనపడిపోతుంది” అనే కొత్త సవాలు మన ముందు నిలిచింది. ఈ విరుద్ధమైన పరిస్థితిని ముందే పసిగట్టిన...
సంపాదకీయంహోమ్

వైకాపా తీరు వల్ల మండలి చైర్మన్‌పై పెరిగిన ఒత్తిడి!

Satyam News
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అధ్యక్షుడి మతంపై వివాదం మొదలైంది. “ప్రశ్నించడానికి మీరెవరు?” అని మండలి అధ్యక్షుడు మోషేన్ రాజు నిలదీయడం, మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం ముగిసింది. అయినా వైకాపా ఎమ్మెల్సీలు...
సంపాదకీయంహోమ్

ఇరాన్ మనకు మిత్రుడా? శత్రువా?: విశ్లేషణ

Satyam News
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం మరియు పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్ శక్తులు సృష్టించిన కొత్త సమీకరణాల నేపథ్యంలో భారత ప్రభుత్వం పాటిస్తున్న నిశ్శబ్దం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇటువంటి అంతర్జాతీయ...