మహబూబ్ నగర్హోమ్

శ్రీ గోపాలకృష్ణ మందిరంలో కార్తీక మాసం వనభోజనాలు

#Gadwala

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం గంట వీధి నందు వెలిసిన అతి పురాతనమైన దేవాలయం శ్రీ గోపాలకృష్ణ మందిరంలో కార్తీక సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్తీక మాసంలో  ఆఖరి సోమవారం కాబట్టి శ్రీ గోపాలకృష్ణ మందిరం నందు హిందూ బంధువుల సామూహిక వనభోజనాలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ తరఫున ఈ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో వచ్చి గోపాలకృష్ణుని పూజించి, అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీధి ప్రజలు కార్తీక వనభోజనం ఉత్సవాలలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

శ్రీ గోదాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి కల్యాణం

Satyam News

13 ఏళ్ల లోపు పిల్లలకు నో సోషల్ మీడియా

Satyam News

గంజాయి రహిత సమాజమే మా లక్ష్యం

Satyam News

తిరుమలలో ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’

Satyam News

నారా లోకేష్ పర్యవేక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్

Satyam News

ఇస్లామాబాద్ అష్ట దిగ్బంధనం: చర్చలు ఎప్పుడో….

Satyam News

Leave a Comment