హైదరాబాద్హోమ్

పెద్దకుమార్తె పిలుస్తోందని ఆత్మహత్య చేసుకున్న కుటుంబం

#Amberpet

అంబర్‌పేట మల్లికార్జున్ నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన చోటుచేసుకుంది. దంపతులు శ్రీనివాస్, విజయలక్ష్మి భార్యాభర్తలు, వారి కూతురు శ్రావ్య ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. ఇటీవలే పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటనతో కుటుంబం తీవ్ర మనోవేదనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మూఢనమ్మకాలే ఈ ఆత్మహత్యలకు కారణమై ఉంటాయన్న అనుమానం వ్యక్తమవుతోంది. దేవుడు పిలుస్తున్నాడని, పెద్ద కూతురు దగ్గరికే వెళ్లాలని చుట్టుపక్కల వారికి చెప్పినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts

ఆందోళనకర స్థాయిలో బలహీనపడ్డ రూపాయి

Satyam News

ఫుట్‌పాత్ ఆక్రమణలపై అధికారుల కొరడా

Satyam News

ఈడబ్ల్యూఎస్ క్రెడిట్ కో అపరేటివ్ సొసైటీల ఏర్పాటు

Satyam News

గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి దర్శనం కు మార్గం సుగమం

Satyam News

డిజిటల్ అరెస్ట్ పై రిజర్వు బ్యాంక్ వివరణ

Satyam News

భారీగా ఉద్యోగాలలో కోత పెట్టిన మైక్రోసాఫ్ట్

Satyam News

Leave a Comment