హైదరాబాద్హోమ్

పెద్దకుమార్తె పిలుస్తోందని ఆత్మహత్య చేసుకున్న కుటుంబం

#Amberpet

అంబర్‌పేట మల్లికార్జున్ నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన చోటుచేసుకుంది. దంపతులు శ్రీనివాస్, విజయలక్ష్మి భార్యాభర్తలు, వారి కూతురు శ్రావ్య ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. ఇటీవలే పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటనతో కుటుంబం తీవ్ర మనోవేదనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మూఢనమ్మకాలే ఈ ఆత్మహత్యలకు కారణమై ఉంటాయన్న అనుమానం వ్యక్తమవుతోంది. దేవుడు పిలుస్తున్నాడని, పెద్ద కూతురు దగ్గరికే వెళ్లాలని చుట్టుపక్కల వారికి చెప్పినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts

రూ. 2 కోట్ల విలువైన 400 కిలోల గంజాయి స్వాధీనం

Satyam News

యుకె బిజినెస్ ఫోరం రోడ్ షోలో మంత్రి లోకేష్ బిజీ

Satyam News

ఇంద్రకీలాద్రిపై  సామూహిక అక్షరాభ్యాసాలకు సర్వం సిద్ధం

Satyam News

మా తీరంలో ఇరాన్ నౌకను కాపాడుతున్నాం

Satyam News

ఇల్లు కాపాడితేనే పండుగ సంతోషం

Satyam News

దర్శకుడు పీసీ ఆదిత్య కు ఛత్రపతి శివాజీ పురస్కారం…

Satyam News

Leave a Comment