హైదరాబాద్హోమ్

పెద్దకుమార్తె పిలుస్తోందని ఆత్మహత్య చేసుకున్న కుటుంబం

#Amberpet

అంబర్‌పేట మల్లికార్జున్ నగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన చోటుచేసుకుంది. దంపతులు శ్రీనివాస్, విజయలక్ష్మి భార్యాభర్తలు, వారి కూతురు శ్రావ్య ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. ఇటీవలే పెద్ద కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటనతో కుటుంబం తీవ్ర మనోవేదనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మూఢనమ్మకాలే ఈ ఆత్మహత్యలకు కారణమై ఉంటాయన్న అనుమానం వ్యక్తమవుతోంది. దేవుడు పిలుస్తున్నాడని, పెద్ద కూతురు దగ్గరికే వెళ్లాలని చుట్టుపక్కల వారికి చెప్పినట్లు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related posts

మిరాకిల్ చేద్దాం రండి అంటున్న హాట్ హీరోయిన్ హెబ్బా పటేల్

Satyam News

వేసవిలో నీటి తొట్టెల ద్వారా పశువులకు తాగునీరు

Satyam News

పొలాల్లో విష పురుగులు ఉంటాయి జాగ్రత్త !

Satyam News

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్

Satyam News

పేరుకే ప్రభుత్వ ఉద్యోగి… జీవితమంతా జగన్ సేవ

Satyam News

వైభవంగా జరుగుతున్న వైకుంఠఏకాదశి

Satyam News

Leave a Comment