25.2 C
Hyderabad
September 20, 2026
మహబూబ్ నగర్హోమ్

వనపర్తిలో అవినీతి అధికారి పట్టివేత

వనపర్తి జిల్లా కేంద్రంలో పది వేల రూపాయలు లంచం తీసుకున్న జిల్లా వ్యవసాయ శాఖదికారి ఆంజనేయులు గౌడును ఎ సి బి అధికారులు పట్టుకున్నారు. తెలంగాణలో వనపర్తి జిల్లా ఏర్పాటు అయిన తర్వాత జిల్లా స్థాయి అధికారులు ఎసిబి అధికారులకు పట్టుబడటం చర్చనీయంశంగా మారింది.

జిల్లాలో నెల మామూళ్లు, బ్రోకర్ల ద్వారా లంచాలు తీసుకునే వారిని రహస్య విచారణ చేసి పట్టుకోవాలని నిజాయితీపరులు కోరారు. ప్రస్తుతం ఎసిబిలో పట్టుబడిన అధికారులకు కోర్టులో శిక్ష పడటం, డిస్మిస్ కావడం ఖాయం. అయినా అవినీతి అధికారులకు భయం లేదు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

తిరుపతి షిర్డీ మధ్యన వారాంతపు ఎక్స్ ప్రెస్ రైలు

Satyam News

పిల్లల్ని చిత్రహింసలు పెట్టిన తల్లిదండ్రులు

Satyam News

పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదు

Satyam News

పినరయ్ విజయన్ ఇంటిపై ఈడీ దాడులు

Satyam News

అమెరికాలో ఊపేస్తున్న అఖండ 2

Satyam News

యశోద హాస్పిటల్స్ లో అత్యాధునిక “పల్స్ ఫీల్డ్ అబ్లేషన్” (PFA)

Satyam News

Leave a Comment