26.3 C
Hyderabad
September 19, 2026
అనంతపురంహోమ్

వాటర్ డైవర్షన్ ను అధికారులు అడ్డుకోవాలి

#SatyaKumarYadav

పియేబిఆర్ రైట్ కెనాల్ ద్వారా ధర్మవరం నియోజకవర్గం లోని చెరువులను నింపే విషయమై అనంతపురం, సత్యసాయి జిల్లా కలెక్టర్లతో మంత్రి సత్యకుమార్ మంగళవారం మాట్లాడారు. సోర్స్ వద్ద 600 క్యూ సెక్కులు విడుదల అవుతుండగా, మన్నీల వద్ద కు వచ్చే సరికి కేవలం 65 క్యూ సెక్కులే వస్తుండటంతో సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇద్దరు కలెక్టర్లు దీనిపై సంయుక్త సమావేశం నిర్వహించుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇప్పటికైనా వారబంది నిర్వహించి కింద ఉన్న గ్రామాలకు న్యాయం చేయాలన్నారు. పైన వాటర్ డైవర్షన్ జరుగుతున్నందున స్పెషల్ పోలీస్ లను బందోబస్త్ ఏర్పాటు చేసిన నీటి చౌర్యం ఆపాలని జిల్లా ఎస్పీకి చెప్పారు. సంబందిత శాఖల అధికారులు ధర్మవరం నియోజకవర్గంలో చెరువులను నింపేoదుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Related posts

మే 15 లోపు మెడికల్ కాలేజీ పనులు పూర్తి

Satyam News

స్పోర్ట్స్ కోటా నియామకాలపై సీఎం స్పందన

Satyam News

అగ్నిమాపక శాఖకు అధునాతన వాహనాలు

Satyam News

ఐ ప్యాక్ డైరెక్టర్ ను అరెస్టు చేసిన ఈడీ

Satyam News

పైలెట్ కోసం వచ్చిన అమెరికా దళాలను తిప్పికొట్టిన ఇరాన్

Satyam News

తప్పుడు ప్రచారం చేస్తే తోలు తీస్తాం

Satyam News

Leave a Comment