26.3 C
Hyderabad
September 19, 2026
జాతీయంహోమ్

ఢిల్లీ బస్సులో మహిళపై అత్యాచారం

#RapeVictim

ఢిల్లీలో మరొక ఘోరం జరిగింది. ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో ఓ స్లీపర్ బస్సులో ఒక మహిళపై డ్రైవర్, కండక్టర్ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన మే 12న జరిగినట్లు సమాచారం.

ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్, కండక్టర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 64(1) అత్యాచారం, సెక్షన్ 70(1) గ్యాంగ్ రేప్, సెక్షన్ 3(5) కామన్ ఇంటెన్షన్ కింద కేసు నమోదు చేశారు. ఘటనలో ఉపయోగించిన స్లీపర్ బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related posts

యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా భాగస్వామ్య సదస్సు

Satyam News

సంచలనం సృష్టిస్తున్న రజనీకాంత్ సతీమణి

Satyam News

విద్యుత్ సమస్యలు ఎదురైతే పరిష్కరించడానికి సిద్ధం

Satyam News

రాయలసీమ రూపురేఖలు మారుస్తున్న కూటమి ప్రభుత్వం

Satyam News

విజయవాడలో ప్రైమ్ వాలీబాల్ లీగ్ ట్రయల్స్‌

Satyam News

తన పర్సనల్ అసిస్టెంట్ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించిన వినోద్ కుమార్

Satyam News

Leave a Comment