జాతీయంహోమ్

ఢిల్లీ బస్సులో మహిళపై అత్యాచారం

#RapeVictim

ఢిల్లీలో మరొక ఘోరం జరిగింది. ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో ఓ స్లీపర్ బస్సులో ఒక మహిళపై డ్రైవర్, కండక్టర్ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన మే 12న జరిగినట్లు సమాచారం.

ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్, కండక్టర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 64(1) అత్యాచారం, సెక్షన్ 70(1) గ్యాంగ్ రేప్, సెక్షన్ 3(5) కామన్ ఇంటెన్షన్ కింద కేసు నమోదు చేశారు. ఘటనలో ఉపయోగించిన స్లీపర్ బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related posts

పిల్లల్ని చిత్రహింసలు పెట్టిన తల్లిదండ్రులు

Satyam News

సైఫన్ గేట్లు తెరుచుకున్న సరళాసాగర్

Satyam News

అర్హులైన ఏ ఒక్కరి పెన్షన్ రద్దు కాదు

Satyam News

అయోధ్య నిధుల చోరీ కేసులో ఇద్దరు ఔట్

Satyam News

విజయసాయి రీఎంట్రీ..వైసీపీ సర్కిల్స్‌లో జోరుగా చర్చ.!

Satyam News

హ్యూమన్ ట్రాఫికింగ్‌ కేసులో వైసీపీ కార్యకర్త..అమెరికాలో అరెస్టు.!

Satyam News

Leave a Comment