జాతీయంహోమ్

ఢిల్లీ బస్సులో మహిళపై అత్యాచారం

#RapeVictim

ఢిల్లీలో మరొక ఘోరం జరిగింది. ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో ఓ స్లీపర్ బస్సులో ఒక మహిళపై డ్రైవర్, కండక్టర్ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన మే 12న జరిగినట్లు సమాచారం.

ఘటనకు సంబంధించి బస్సు డ్రైవర్, కండక్టర్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 64(1) అత్యాచారం, సెక్షన్ 70(1) గ్యాంగ్ రేప్, సెక్షన్ 3(5) కామన్ ఇంటెన్షన్ కింద కేసు నమోదు చేశారు. ఘటనలో ఉపయోగించిన స్లీపర్ బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related posts

SIRతో దొంగ ఓట్ల గుట్టు రట్టు..వైసీపీలో మొదలైన వణుకు.!

Satyam News

‘లేచింది మహిళాలోకం’ సినిమా ట్రైలర్ లాంచ్

Satyam News

బ్రెజిల్ లో లిథియం మైనింగ్ కి సింగరేణి

Satyam News

‘ఉద్దానం’లో తొలిసారిగా బయోమార్కర్స్ పరీక్షలు

Satyam News

ప్లాస్లిక్ భూతాన్ని తరిమి… భవితరాలకు ఆరోగ్యానిద్దాం

Satyam News

అక్షరం నుంచి ఆకాశమంత – గురు దీవెన

Satyam News

Leave a Comment