Category : గుంటూరు

గుంటూరుహోమ్

కొండవీటివాగు పై రెండు లైన్ల వంతెన

Satyam News
రాజధాని అమరావతిలోకి ప్రవేశించే అతి ముఖ్యమైన రహదారి అయిన కొండవీటి వాగు కరకట్ట స్లూయిస్ వద్ద రెండు లైన్ల వంతెన ప్రభుత్వం నిర్మిస్తోంది. ప్రస్తుతం ఉన్న సింగిల్ లైన్ వంతెన రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు,...
గుంటూరుహోమ్

అమరావతికి త్వరలో రాజధాని హోదా

Satyam News
అమరావతిని(AP) అధికారిక రాజధానిగా ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)ను సవరించడం ద్వారా అమరావతిని స్పష్టంగా రాజధానిగా చేర్చే ప్రయత్నం జరుగుతుంది. ఈ...
గుంటూరుహోమ్

వైసీపీకి గుడ్‌ బై…ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌….!!

Satyam News
వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని పార్టీ మారడానికి రెడీ అవుతున్నారా?? ఆమె వైసీపీకి గుడ్‌ బై చెబుతున్నారా.?? ఆమె మరో పార్టీలోకి జంప్‌ చేయనున్నారా.?? అంటే అవుననే చెబుతున్నాయి తాజా లీకులు.....
గుంటూరుహోమ్

రాజధాని రైతులకు చంద్రబాబు బంపర్‌ ఆఫర్‌….!!

Satyam News
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు సీఎం చంద్రబాబు అండగా నిలుస్తున్నారు. అధైర్యపడొద్దంటూ భరోసా కల్పిస్తున్నారు. రాజధాని రైతుల సమస్యలు స్వయంగా తానే పరిష్కరిస్తానని, పర్యవేక్షిస్తానని చెప్పారు. ఆంధ్రుల రాజధాని ప్రపంచస్థాయిలో ఉండాలని,...
గుంటూరుహోమ్

గ్రేటర్‌ అమరావతి…. మరో 20 వేల ఎకరాల భూముల సేకరణ…!!

Satyam News
అమరావతిని అత్యాధునిక వసతులతో వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చేదిద్దే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. ఇందుకోసం రైతుల నుంచి రెండో విడతలో మరో 16 వేల 666.57 ఎకరాల భూములను...
గుంటూరుహోమ్

జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు బిగ్ షాక్

Satyam News
మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. టీడీపీ నేతల జంట హత్య కేసులో ముందస్తు...
గుంటూరుహోమ్

తదుపరి సీఎస్ ఎవరు?

Satyam News
రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శి ఎవరు అనే అంశం కొత్త ఉత్కంఠకు తెరలేపుతున్నది. ప్రస్తుత రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యానంద్ ఈ నెలాఖ‌రుకు రిటైర్ కాబోతున్నారు. ఆయ‌న స్థానంలో సీనియ‌ర్ ఐఏఎస్...
గుంటూరుహోమ్

పెట్టుబడులకు భరోసా కల్పిస్తున్న రాష్ట్రం ఏపీ

Satyam News
“గడచిన దశాబ్ద కాలంగా భారతదేశంలో కేవలం విధివిధానాల వల్లే కాకుండా, ఆలోచన విధానాల మార్పులతో అభివృద్ధి బలపడింది.” అని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. విశాఖపట్నంలో...
గుంటూరుహోమ్

గుంటూరులో ఉగ్ర లింకుల కలకలం

Satyam News
గుంటూరులో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లు సమాచారం అందింది. దాంతో గుంటూరు నగరంలో ముంబై ATS తనిఖీలు చేపట్టింది. కేంద్ర ఇంటలిజెన్స్ సమాచారంతో గుంటూరులో ATS తనిఖీలు నిర్వహించారు. ఉగ్రవాదుల నియామకం కోసం ప్రత్యేక...
గుంటూరుహోమ్

శాంతి భద్రతలే పెట్టుబడులకు పునాది

Satyam News
మంగళగిరి 6వ బెటాలియన్ పోలీసు క్యాంపస్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని పోలీసుల సేవలను ప్రశంసించారు. సంస్మరణ సభలో చంద్రబాబు మాట్లాడుతూ పోలీసులు ప్రజల రక్షణ...