Category : గుంటూరు

గుంటూరుహోమ్

అమరావతి నిర్మాణంలో వైజాగ్‌ స్టీల్‌…. కూటమి ప్రభుత్వం ఉక్కు మద్దతు..!!

Satyam News
ఒక్క పనితో రెండు ప్రయోజనాలు సాధిస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం. రాజధాని అమరావతి పనుల్లో భాగంగా ఐకానిక్‌ హైకోర్టు నిర్మాణం కీలక దశకు చేరుకొంది. బేస్‌మెంట్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు ఏడు అంతస్తుల్లో నిర్మిస్తున్న...
గుంటూరుహోమ్

మెగా డీఎస్సీ నుంచి టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ వరకూ…

Satyam News
రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ఈ ఏడాది విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు. సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెరిగాయి. అంతర్జాతీయంగా విద్యారంగంలో వస్తున్న...
గుంటూరుహోమ్

ప్రపంచ క్వాంటమ్‌ కంప్యూటంగ్ సెంటర్ గా అమరావతి

Satyam News
చంద్రబాబు ట్రెండ్‌ ఫాలో అవరు… ట్రెండ్‌ సెట్‌ చేస్తారు. ఎంతో ముందు చూపుతో.. గొప్ప విజన్‌తో ఐటీ ద్వారా అద్భుతాలు సృష్టించారు. ఒక గ్లోబల్‌ సిటీనే నిర్మించారు. ఇప్పుడు క్వాంటం టెక్నాలజీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను...
గుంటూరుహోమ్

కృపాప్రాంగణం పున:ప్రతిష్ట ఆరాధన కార్యక్రమంలో మంత్రి లోకేష్

Satyam News
నాడు, నేడు, ఎప్పుడూ మంగళగిరి ప్రజల సేవలో ఉంటానని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలోని తెనాలి రోడ్డులో కృపాసమాజం వారి కృపాప్రాంగణం పున:ప్రతిష్ట ఆరాధన...
గుంటూరుహోమ్

కేంద్ర మంత్రి పెమ్మసానికి ఢిల్లీలో కీలక బాధ్యతలు

Satyam News
 కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు టీడీపీ నాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. అమరావతి రాజధాని ప్రాంతం.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు పార్లమెంటు స్థానం పరిధిలోకి వస్తుంది. అందుకే రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే బాధ్యతను...
గుంటూరుహోమ్

“వడ్డే” కన్నా యూత్ దొరకలేదా?

Satyam News
అమరావతి భూసమీకరణ విషయంలో ఎలా విమర్శలు చేయాలో తెలియక.. వైసీపీ బ్యాచ్.. టీడీపీ నేత వడ్డే అంటూ… వడ్డే శోభనాద్రీశ్వరరావును తెరపైకి తీసుకు వచ్చి మాట్లాడిస్తున్నారు. ఆయన రాజకీయాలకు దూరం అయి రెండు దశాబ్దాలు...
గుంటూరుహోమ్

‘‘అక్రమ’’ జర్నలిస్టు అరెస్టు

Satyam News
తన కారుపై తానే దాడి చేయించుకుని సీఐపై నింద మోపిన ఘటనలో ఒక జర్నలిస్ట్ ను పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 4వ తేదీన అర్ధరాత్రి సుమారు 11:40 గంటల సమయంలో పట్టాభిపురం...
గుంటూరుహోమ్

భూ వివాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

Satyam News
ఎటు వంటి భూ వివాదాలు లేని  రాష్ట్రంగా ఆంధ్రపందేశ్ ను తీర్చిదిద్దేంకు అవసరమైన అన్ని చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టినట్లు   రాష్ట్ర  రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. ...
గుంటూరుహోమ్

రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత

Satyam News
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, బాధ్యత మరియు వినియోగదార్ల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎపీ రెరా) నిబద్ధతతో పనిచేస్తుందని ఎపీ రెరా ఛైర్ పర్సన్ ఆరే శివారెడ్డి...
గుంటూరుహోమ్

రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు చర్యలు ప్రారంభం

Satyam News
రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు రైతులను సన్నద్ధం చేస్తున్నది. ఈ క్రమంలో అమరావతి మండలం ఎండ్రాయి గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి పి....