హైదరాబాద్హోమ్

సీఎం రేవంత్ కు ఆటా ప్రతినిధుల ఆహ్వానం

#ATA

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ని ‌ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్ర‌తినిధులు కలిశారు. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు అమెరికా మేరీల్యాండ్‌లోని నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తెలుగు మహాసభల‌కు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఆటా సందర్భంగా చేపట్టే కార్యక్రమాలను సీఎం కు వివరించారు ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా.

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ NRI లు  దత్తత పై కూడా సమావేశంలో చర్చించారు. సీఎం ని క‌లిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేష‌న్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి . మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటా మహా సభలకు ఈ సారి హాజరవుతామని సీఎం ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

Related posts

Final: విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

Satyam News

ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలి: మంత్రి ఉత్తమ్ లేఖ

Satyam News

కపిల్ శర్మ కేఫ్‌పై మూడోసారి కాల్పులు

Satyam News

శాంతి పై అవినీతి నిరోధక శాఖ దాడి

Satyam News

టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ బహిష్కరణ

Satyam News

Amaravati: దేశంలోనే తొలిసారిగా డయాగ్రిడ్ అద్భుతం

Satyam News

Leave a Comment