Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఢిల్లీ జరుగుతున్న AI సమ్మిట్ లో చేసిన ప్రస్తావన ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. ఆయన ప్రకటించిన అంశం సాంకేతిక పరంగా అత్యంత కీలకమైనది. “ఈ ఎదుగుదల వెనుక మనకున్న...
టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా తిరుమలను టూరిజం కేంద్రంగా మార్చేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. తిరుమల లో ఉన్న కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కర్ణాటక ప్రవాస సౌదా పేరిట ఉన్న ఆధునిక భవనాలన్నింటినీ నిర్వహించేందుకుగాను...
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) ఉల్లంఘనల కేసులో ప్రముఖ ఆన్లైన్ వార్తా పోర్టల్ న్యూస్క్లిక్ (NewsClick) దాని డైరెక్టర్ ప్రబీర్ పుర్కాయస్థపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కఠిన చర్యలు తీసుకుంది. విదేశీ నిధుల...
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్ రాష్ట్ర ప్రభుత్వ “టెక్-ఫస్ట్” విజన్ను ప్రపంచానికి చాటిచెబుతోంది. ఈ ప్రదర్శనలో ముఖ్యంగా ఆరోగ్యం, వ్యవసాయం మరియు...
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-A మ్యాచ్లో నెదర్లాండ్స్పై® భారత్ 17 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ...
గత కొద్ది రోజులుగా అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వైసీపీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీసు పంపింది. తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఆవు నెయ్యి సరఫరా టెండర్ పొందిన ఇండాపూర్...
అమెరికా విధానాలకు, ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు వల్ల దేశంలోని వ్యవసాయ, చేనేత రంగం నాశనం అయిపోతుందని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ విధానాలకు...
వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిర్వహించిన ప్రెస్మీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హెరిటేజ్ నెయ్యి పేరుతో ఒక చీజ్ ప్యాకెట్ను చూపించారని, ఇందాపూర్ అంశంపై తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు...
భారత్ కు చెందిన కంపెనీలు అంతర్జాతీయంగా ప్రముఖ స్థానాలలో కొనసాగుతున్నాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ప్రపంచ స్థాయి కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ముందంజలో నిలిచే తదుపరి దిగ్గజ సంస్థ భారత్...