Author : Satyam News

3009 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
ముఖ్యంశాలుహోమ్

జగన్ రెడ్డికి సంక్రాంతి సందేశం

Satyam News
ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా సంక్రాంతి పండుగ కళే లేదని, పల్లెలు బోసి పోయి ఉన్నాయని వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. పల్లెల్లో పండుగ కళ ఉట్టిపడుతున్నా వారు...
చిత్తూరుహోమ్

స్వర్ణ నారావారి పల్లె తరహాలో స్వర్ణ చంద్రగిరి కి ప్రణాళిక

Satyam News
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు స్వర్ణ చంద్రగిరి ప్రణాళికల్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్వర్ణ కుప్పం, నారావారి పల్లె తరహాలోనే సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా సీఎం ఈ ప్రణాళికల్ని...
గుంటూరుహోమ్

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య

Satyam News
గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌ స్టేషన్ పరిధిలో భర్త ఆత్మహత్యకు సంబంధించిన విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏటి అగ్రహారానికి చెందిన వెంకటేశ్వర్లు, వెంకటరమణ దంపతులు. అయితే...
పశ్చిమగోదావరిహోమ్

జలం విలువ తెలియని జగన్ చేసిన నష్టం ఇదీ…..

Satyam News
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నదీ జలాల బురద రాజకీయ నడుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు మీద బురద జల్లడమే లక్ష్యంగా.. తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ జల వివాదాలను తెరపైకి తీసుకొచ్చాయి. అయితే...
ముఖ్యంశాలుహోమ్

ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి?

Satyam News
కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి మరో బెర్తు దక్కనుందా.. ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులు జరగబోతున్నాయా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఎన్డీయేలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కీలక భాగస్వాములుగా ఉన్నాయి. అందుకే కేంద్ర...
ప్రత్యేకంహోమ్

మాట నిలబెట్టుకున్న చంద్రబాబు

Satyam News
కూటమి ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉంచి DA బకాయిలను ఒకేసారి విడుదల చేసి ఉద్యోగుల ఇళ్లల్లో అసలైన పండుగ వాతావరణం...
కృష్ణహోమ్

రోడ్లు సూపర్ – అమరావతి అదుర్స్‌..!

Satyam News
ఆంధ్రప్రదేశ్‌ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంది. వైసీపీ హయాం నాటి చీకట్లను తొలగించుకుని మళ్లీ వెలుగులీనుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే అమరావతి రూపురేఖలు మారిపోయాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతి...
తూర్పుగోదావరిహోమ్

ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా..ఘనంగా ఏర్పాట్లు

Satyam News
ఏపీలో సంక్రాంతి పండుగ గ్రాండ్‌గా జరుగుతోంది. ప్రత్యేకంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మరోవైపు కోనసీమ జిల్లాల్లో ప్రఖ్యాతి గాంచిన...
గుంటూరుహోమ్

మాల్యవంతం వారి ఇంట అలరించిన బొమ్మలకొలువు

Satyam News
మంగళాద్రి దివ్యక్షేత్రంలో మాల్యవంతం వంశీకులు వంశపారంపర్యంగా మంగళాద్రి పురాధీశుడైనటువంటి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వార్ల పాద సేవ, అర్చనలతో తరిస్తోంది. ప్రస్తుతం ఏడో తరంలో మాల్యవంతం శ్రీనివాసదీక్షితులు శ్రీ లక్ష్మీనరసింహస్వామివార్ల దేవస్థానం ప్రధాన అర్చకులుగా...
జాతీయంహోమ్

మన దేశంలో ఉద్యోగాల పరిస్థితి బాగానే ఉంది….

Satyam News
భారత గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో దేశీయ నిరుద్యోగితా రేటు 4.8 శాతంగా నమోదైంది....