Author : Satyam News

2987 Posts - 0 Comments
Satyam News is a text and video-based digital news platform, managed by a highly professional team of senior journalists known for their integrity and commitment to ethical journalism. Chief Editor, Mr. Satya Murthy Pulipaka, is a veteran journalist with over 40 years of experience.
హైదరాబాద్హోమ్

సీనియర్ జర్నలిస్టు కొండ లక్ష్మారెడ్డి మృతి

Satyam News
మాజీ చేవెళ్ల ఎమ్మెల్యే మరియు న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్ (ఎన్‌ఎస్‌ఎస్) వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ కొండ లక్ష్మా రెడ్డి వయసు సంబంధిత రోగాలతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని అపోలో దవాఖానలో సోమవారం ఉదయం...
ప్రత్యేకంహోమ్

న్యూయార్క్ లో తెలంగాణ జానపద పండగ

Satyam News
అమెరికాలో మరోసారి తెలంగాణ పల్లె జానపదం మెరిసింది. నైటా (న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం) దసరా వేడుకల సందర్భంగా న్యూయార్క్ లో మన సంస్కృతీ, సంప్రదాయాలు, పండగల థీమ్ తో కార్యక్రమాలు ఈ వీకెండ్...
ముఖ్యంశాలుహోమ్

కల్తీ మద్యం కట్టడికి “ఏపీ ఎక్సైజ్ సురక్ష” యాప్

Satyam News
నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు “ఏపీ ఎక్సైజ్ సురక్ష” యాప్ తెచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత పాలకులు ఎక్సైజ్ శాఖను సర్వనాశనం చేశారని… ఇప్పుడు దాన్ని గాడిలో పెట్టినా… వారసత్వంగా...
సంపాదకీయంహోమ్

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన క్రిమినల్స్!

Satyam News
తెలివైన వారైతే చెయ్యరు. నేరం ఎప్పుడైనా బయటపడుతుంది అని. కానీ చంద్రబాబు లాంటి వారు షాక్ ఎందుకవుతారు అంటే ఇంతకు కూడా దిగజారుతారా అని ఊహించని నేరాల గురించి తెలిసినప్పుడు. ఆయన షాక్ అయ్యింది...
ప్రపంచంహోమ్

పాకిస్తాన్–ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఘర్షణ: 30 మందికి పైగా మృతి

Satyam News
పాకిస్తాన్ ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో జరిగిన తీవ్ర కాల్పుల్లో ఇరుపక్షాల నుంచి డజన్ల కొద్దీ సైనికులు మరణించారు. 2021లో తాలిబాన్ కాబూల్‌లో అధికారంలోకి వచ్చిన తరువాత ఇరుదేశాల మధ్య చోటుచేసుకున్న అత్యంత తీవ్రమైన సైనిక ఘర్షణగా...
జాతీయంహోమ్

బిహార్ లో ఎన్డీఏ సీట్ల పంపకం పూర్తి: రాజీపడ్డ నితీశ్

Satyam News
బిహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) సీట్ల పంపకం ఆదివారం ఖరారైంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జెడీయూ (JD(U)),...
నెల్లూరుహోమ్

నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్

Satyam News
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నెల్లూరు జిల్లా మైపాడు గేటులో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ను వర్చువల్‌గా ప్రారంభించారు. రూ. 7 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా ఏర్పాటు చేసిన...
కృష్ణహోమ్

సూపర్ జీఎస్టీ “ఎలక్ట్రానిక్స్ ఉత్సవ్” ప్రదర్శన

Satyam News
కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో ప్రజలకు తగ్గింపుతో ప్రయోజనాలు తెలియజేయడానికి జిఎస్టి  స్టేట్ టాక్స్ ఉయ్యూరు సర్కిల్ ఆధ్వర్యంలో “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ – ఎలక్ట్రానిక్స్ ఉత్సవ్...
విశాఖపట్నంహోమ్

బ్యూటీ సెలూన్ ముసుగులో వ్యభిచారం

Satyam News
విశాఖపట్నంలోని దువ్వాడ ప్రాంతంలో బ్యూటీ సెలూన్ ముసుగులో వ్యభిచారం చేస్తున్న వారి గుట్టును పోలీసులు రట్టు చేశారు. అక్కడి లావిసి బ్యూటీ సెలూన్ ముసుగులో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం ఆధారంగా సిటీ టాస్క్ ఫోర్స్...
ప్రత్యేకంహోమ్

ములకలచెరువు ‘దొంగలు’ దొరుకుతారా?

Satyam News
తాజాగా బయటపడ్డ ములకలచెరువు మద్యం కేసులో వైసీపీ నేతల ప్రమేయం ఉందని ఎక్సయిజ్ శాఖ నిరూపించగలదా? ఈ ప్రశ్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులలో ప్రధానంగా వినిపిస్తున్నది. అయితే అందుకు తగిన ఆధారాలు ఎక్సయిజ్...