24.7 C
Hyderabad
May 20, 2024 02: 39 AM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

కుప్పం టీడీపీ నేత త్రిలోక్ కు చంద్రబాబు పరామర్శ

Satyam NEWS
కుప్పం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు త్రిలోక్ ను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెంగుళూరులో పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో త్రిలోక్ తీవ్ర గాయాల పాలయ్యాడు. చంద్రబాబు నాయుడు...
Slider ప్రత్యేకం

జగన్ పార్టీ కి ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామా?

Satyam NEWS
ఏపీలో అధికార పార్టీ వైసీపీకి ఈసారి అధికారం దక్కడం గగనమేనని ఇప్పటికే ఎన్నో సర్వేలు తేల్చేశాయి. వైసీపీ సొంత సర్వేలలో కూడా ఓటమి తప్పదని తేలిపోయింది. జగన్ మోహన్ రెడ్డిని గద్దె దింపేందుకు ఏపీ...
Slider ప్రత్యేకం

మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. జగన్ ను

Satyam NEWS
రాష్ట్రంలో మార్చవలసింది ఎమ్మెల్యేలను కాదు…మార్చవలసింది జగన్ ను అని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ వలసలు ప్రారంభం అయ్యాయని, జగన్ సినిమా అయిపోయిందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంకో...
Slider ప్రత్యేకం

గ్రామ స్వరాజ్యాన్ని కనుమరుగు చేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై పోరాటం

Satyam NEWS
పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ, గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని కనుమరుగు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాలు ఉధృతం చేద్దామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ అన్నారు. గ్రామాల...
Slider ప్రత్యేకం

సాక్షి ఉద్యోగికి సలహాదారుడి పదవి

Satyam NEWS
సార్వత్రిక ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగబోతున్నా..సలహాదారులను నియమించడంలో జగన్‌ ప్రభుత్వం ఏ మాత్రం మొహమాటం పడడం లేదు. రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరుగుతున్నా..ప్రభుత్వం మాత్రం తనకు కావాల్సిన వారికి ఇంకా పదవులను పందేరం...
Slider ప్రత్యేకం

యువగళం సైనికులకు కృతజ్ఞతాభినందనలు: లోకేష్

Satyam NEWS
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై ప్రజాచైతన్యమే లక్ష్యంగా ఈ ఏడాది జనవరి 27వతేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంతనుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర… 226రోజులు, 3132 కి.మీ.ల మేర అవిశ్రాంతంగా కొనసాగి విశాఖజిల్లా...
Slider ప్రత్యేకం

కొల్లాపూర్ లో గడిచిన ఐదేళ్లలో  అన్ని అరాచకాలే

Satyam NEWS
పోలీసుల సాయంతోనే అరాచకాలకు పాల్పడ్డ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గంలో గడిచిన ఐదేళ్లలో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి  కక్షపూరిత రాజకీయాలకు పాల్పడ్డారని కాంగ్రెస్...
Slider ప్రత్యేకం

ఫాసిస్టు పాలన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారా?

Satyam NEWS
ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుండి భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించడం  ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయడమేనని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు...
Slider ప్రత్యేకం

పొగులేటికి అభినందనలు తెలిపిన.. తుమ్మల

Satyam NEWS
రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి గా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అభినందించారు..సచివాలయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలోకి మొదటిసారిగా మంత్రిగా...
Slider ప్రత్యేకం

మేడారం జాతర పనులు వేగవంతం చేయాలి

Satyam NEWS
2024లో జరిగే మేడారం జాతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో DSS భవన్...