ఆధ్యాత్మికంహోమ్

శాంతి నగర్ లో ఘనంగా గో పూజ

జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పట్టణంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉగాది పండుగ పురస్కరించుకొని గో ప్రచార క్ సేవాసమితి ఆధ్వర్యంలో గోమాతకు పూజలు నిర్వహించారు.

అనంతరం గోమాతకు అలంకరింపచేసిన చీర ఆలయ సేవకురాలు అంజలికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లలిత, దొంతుకుమారి , శ్రీనివాసులు దంపతులు, ఇటుకూరిపూర్ణిమ, గుంతలక్ష్మి, శాంత మల్లికార్జున్ దంపతులు, పెబ్బేర్ ప్రశాంతి, గౌతమ్ దంపతులు, సుభాషిని, కోట రజిత చిన్నారి యశ్విత తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ని, నగేరేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి లడ్డు పంపిణీ చేయడం జరిగింది.

Related posts

ప్రియురాలిని చంపి భారత్ పరారైన ప్రియుడు

Satyam News

పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి బండారు దత్తాత్రేయ

Satyam News

కుంభోత్సవ ఏర్పాట్లపై సన్నాహక సమావేశం

Satyam News

20 నుంచి టీఆర్ఎస్ జెండా పండుగ

Satyam News

తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో లైంగికదాడి?

Satyam News

ఏపీలో ఐఫోన్‌ విడిభాగాల తయారీ….!!

Satyam News

Leave a Comment