ఆధ్యాత్మికంహోమ్

శాంతి నగర్ లో ఘనంగా గో పూజ

జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పట్టణంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉగాది పండుగ పురస్కరించుకొని గో ప్రచార క్ సేవాసమితి ఆధ్వర్యంలో గోమాతకు పూజలు నిర్వహించారు.

అనంతరం గోమాతకు అలంకరింపచేసిన చీర ఆలయ సేవకురాలు అంజలికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లలిత, దొంతుకుమారి , శ్రీనివాసులు దంపతులు, ఇటుకూరిపూర్ణిమ, గుంతలక్ష్మి, శాంత మల్లికార్జున్ దంపతులు, పెబ్బేర్ ప్రశాంతి, గౌతమ్ దంపతులు, సుభాషిని, కోట రజిత చిన్నారి యశ్విత తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ని, నగేరేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి లడ్డు పంపిణీ చేయడం జరిగింది.

Related posts

త్వరలో జేపీ నడ్డా వారసుడి ఎంపిక

Satyam News

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన క్రిమినల్స్!

Satyam News

అయిజలో అంతర్జాతీయ మహిళా కబడ్డీ టోర్నమెంట్

Satyam News

ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 10 మంది మృతి

Satyam News

జీఎస్టీ తగ్గించినా వసూళ్లు ఎందుకు పెరిగాయి?

Satyam News

నువ్వెవడివి రా…. ప్రకాష్ రాజ్‌ని ఉతికేసిన బండ్ల గణేష్

Satyam News

Leave a Comment