ఆధ్యాత్మికంహోమ్

శాంతి నగర్ లో ఘనంగా గో పూజ

జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ పట్టణంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉగాది పండుగ పురస్కరించుకొని గో ప్రచార క్ సేవాసమితి ఆధ్వర్యంలో గోమాతకు పూజలు నిర్వహించారు.

అనంతరం గోమాతకు అలంకరింపచేసిన చీర ఆలయ సేవకురాలు అంజలికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లలిత, దొంతుకుమారి , శ్రీనివాసులు దంపతులు, ఇటుకూరిపూర్ణిమ, గుంతలక్ష్మి, శాంత మల్లికార్జున్ దంపతులు, పెబ్బేర్ ప్రశాంతి, గౌతమ్ దంపతులు, సుభాషిని, కోట రజిత చిన్నారి యశ్విత తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ని, నగేరేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి లడ్డు పంపిణీ చేయడం జరిగింది.

Related posts

War Zone: ఇరాన్ దీవులపై అమెరికా దాడులు

Satyam News

జగన్‌కి ముదిరిన మావిగన్‌ మైకం…. మందు లేదు బ్రదర్‌!

Satyam News

కాకినాడ పరిసరాల్లో తీరం తాకే అవకాశం

Satyam News

రికార్డు స్థాయిలో మేడారం జాతరకు వచ్చిన భక్తులు

Satyam News

లో ప్రొఫైల్…. హై ఇంపాక్ట్‌…. లోకేష్ వర్కింగ్ స్టయిల్

Satyam News

దారుణ ప్రమాదం: ఏడుగురు మహిళలు మృతి

Satyam News

Leave a Comment