గుంటూరుహోమ్

ముస్లీం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

ముస్లిం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ద్యేయమని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి చెప్పారు. ఆదివారం పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని జెండా చెట్టు వద్ద ఉన్న మసీదులో ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ ప్రార్థన కార్యక్రమంలో పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు షేక్. జానీ సైదా, పలువురు కూటమి పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. అనంతరం ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు షాదీఖానలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం పెద్దలు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

సీనియర్ జర్నలిస్టు కొండ లక్ష్మారెడ్డి మృతి

Satyam News

క‌మ్యూనిస్ట్ ల కుట్ర‌లో భాగమే ఏయూ ఘ‌ట‌న‌

Satyam News

ప్రపంచ సినిమా పండుగలో వంతుకు అవార్డులు

Satyam News

సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్లిన టీమిండియా

Satyam News

భూ భారతి భూ సర్వే అవగాహనా కార్యక్రమంలో స్పీకర్

Satyam News

ఆత్మప్రబోధం ప్రకారం ఓటు వేయండి

Satyam News

Leave a Comment