గుంటూరుహోమ్

ముస్లీం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

ముస్లిం మైనార్టీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ద్యేయమని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి చెప్పారు. ఆదివారం పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని జెండా చెట్టు వద్ద ఉన్న మసీదులో ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ ప్రార్థన కార్యక్రమంలో పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు షేక్. జానీ సైదా, పలువురు కూటమి పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. అనంతరం ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు షాదీఖానలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం పెద్దలు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషిచేస్తా

Satyam News

పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక త్యాగంతోనే రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం

Satyam News

గ్రోత్ రేట్ లో దూసుకుపోతున్న తెలంగాణ

Satyam News

ABN ఎండీ రాధాకృష్ణకు ప్రాణహాని..??

Satyam News

తిరుగుబాటు చేసి బలి అయిన కవిత

Satyam News

నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో 20 వేల పేజీల ఛార్జ్‌షీట్

Satyam News

Leave a Comment