Category : ముఖ్యంశాలు

ముఖ్యంశాలుహోమ్

ఈవీ బస్సు ‘పల్లె వెలుగు’ అయినా ఏసీనే

Satyam News
ఏపీఎస్‌ ఆర్టీసీలో ఇకపై కొత్తగా ప్రవేశ పెట్టే ఎలక్ట్రిక్ బస్సులు ‘పల్లెవెలుగు’కు చెందినవైనా తప్పనిసరిగా ఏసీవే ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రవేశపెట్టదలచిన 1,450...
ముఖ్యంశాలుహోమ్

ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షుల ప్రకటన

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కొత్తగా జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. పార్టీ సంస్థాగత బలోపేతం లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాల వారీగా నియమితులైన టీడీపీ జిల్లా అధ్యక్షుల వివరాలు...
ముఖ్యంశాలుహోమ్

హమ్మయ్య… ఇప్పటికి దొరికాడు మంత్రి….

Satyam News
జూన్ నుంచి కోరుతుంటే ఇప్పటికి ఆయన దొరికాడు…. ఎవరు ఆయన? ఎవరు అడుగుతున్నారు? ఆ విషయం ఈ వార్త చదివితే అర్ధం అవుతుంది. “నా నియోజకవర్గం వాయనాడ్ గురించి చర్చించడానికి జూన్ నుంచి అపాయింట్‌మెంట్...
ముఖ్యంశాలుహోమ్

జగన్‌కు మరో బిగ్‌షాక్‌…. భారతి సిమెంట్‌ లీజు రద్దు!

Satyam News
వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు మరో బిగ్‌షాక్ తగిలింది. ఆయన సతీమణి భారతి డైరెక్టర్‌గా ఉన్న భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించింది....
ముఖ్యంశాలుహోమ్

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

Satyam News
సచివాలయంలో వైద్యారోగ్య రంగంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని అత్యున్నత వైద్య నిపుణుల సలహా బృందంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు....
ముఖ్యంశాలుహోమ్

కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో లోకేష్‌ భేటీ సీక్రెట్‌..?

Satyam News
మంత్రి నారా లోకేష్‌ బిజిబిజీగా గడుపుతున్నారు. అమెరికా, కెనడా పర్యటన ముగించుకుని వచ్చిన లోకేష్..వెంటనే విశాఖలో 8 ఐటీ సంస్థల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఇటీవల వరుస...
ముఖ్యంశాలుహోమ్

4 లక్ష‌ల సంత‌కాలా…ప్రూఫ్ చూపించండి

Satyam News
మెడిక‌ల్ కాలేజీలను ప్రైవేటీక‌ర‌ణ అంటూ అస‌త్య ఆరోప‌ణ‌లు,అపోహ‌లు చేసి ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఏపీ రాష్ట్ర ఎన్.ఆర్.ఐ,సెర్ఫ్ శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రైవేటీక‌ర‌ణ ఆపాలంటూ వైఎస్ఆర్పీపీ  కోటి సంత‌కాలంటూ విజ‌య‌న‌గ‌రంలో త‌ల‌పెట్టిన...
ముఖ్యంశాలుహోమ్

భారత జాతికి ద్రోహం చేసిన జవహర్ లాల్ నెహ్రూ

Satyam News
ముస్లిం లీగ్ ఒత్తిడికి లొంగిన భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ వందేమాతర గీతం ఆత్మను చంపేశారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం లోక సభలో తీవ్రంగా ఆరోపించారు. వందేమాతరం ఆత్మను, కాంగ్రెస్...
ముఖ్యంశాలుహోమ్

నెహ్రూపై విషం చిమ్ముతున్న పాలక పార్టీ

Satyam News
భారత తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ వారసత్వాన్ని “వక్రీకరించడానికి, అవమానించడానికి జరుగుతున్న ప్రయత్నాలు దేశపు పునాదులను దెబ్బతీయాలనే వ్యవస్థాత్మక యత్నం” అని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీవ్రమైన విమర్శలు చేశారు. ఢిల్లీలోని జవహర్...
ముఖ్యంశాలుహోమ్

రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం

Satyam News
రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల ప్రోత్సాహానికి దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో నేడు 13వ స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక యూనిట్ల...