Category : ముఖ్యంశాలు

ముఖ్యంశాలుహోమ్

లోకేష్‌కి అదానీ టీవీ మద్దతు…. జగన్‌కి బిగ్‌ షాక్‌..??

Satyam News
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి.. ఆదానీ గ్రూపు సంస్థలకు మధ్య అవినాభావ సంబంధం ఉందని ఇటు పొలిటికల్‌ సర్కిల్స్‌లోనూ.. అటు పారిశ్రామిక వర్గాల్లోనూ గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. జగన్‌ హయాంలో ఏపీలోని ప్రైవేటు పోర్టుల్లో చాలా...
ముఖ్యంశాలుహోమ్

సీఎంగా జగన్ జల్సాలు.. గాల్లో సరదాలు..

Satyam News
జగన్ మోహన్ రెడ్డి సీఎంగా పని చేసిన కాలంలో ప్రజాధనాన్ని ఎలా పీక్కుతిన్నాడో తాజాగా వెల్లడైన ఖర్చులు మరొక్కమారు నిరూపిస్తున్నాయి. 2019 నుంచి 2024 మార్చి వరకు.. కేవలం ఐదేళ్ల పాలనలో, ముఖ్యమంత్రి ప్రయాణాల...
ముఖ్యంశాలుహోమ్

దూసుకువస్తున్న “డిట్వా” తుఫాను

Satyam News
“డిట్వా” తుఫాను నేరుగా చెన్నై వైపు దూసుకువస్తుండటంతో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల ముప్పు పొంచి ఉంది. నవంబర్ 30వ తేదీ రాత్రి సమయానికి ఈ తుఫాను వాయుగుండం లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో...
ముఖ్యంశాలుహోమ్

అమరావతిలో చారిత్రక ఘట్టం..ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుకు అడుగు.!

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శుక్రవారం చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అమరావతిని భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా తీర్చిదిద్దే లక్ష్యంతో, ఒకేసారి 15 ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక సంస్థల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల...
ముఖ్యంశాలుహోమ్

ఎంఎల్ పార్టీల సాయుధ పోరాట విరమణ

Satyam News
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) (మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ) సాయుధ పోరాట విరమణను ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్...
ముఖ్యంశాలుహోమ్

తల్లి పాలలో ప్రమాదకర యురేనియం..?

Satyam News
బిహార్‌లో పలు జిల్లాల్లో తల్లిపాలలో ప్రమాదకర స్థాయిలో యురేనియం (U-238) గుర్తించారు. తాజాగా వెలువడిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడి అయింది. తల్లి పాల నుంచి సేకరించిన నమూనాల్లో యురేనియం కల్తీ ఉండటం శిశువుల...
ముఖ్యంశాలుహోమ్

దుబాయ్ ఎయిర్ షో లో ప్రమాదం

Satyam News
దుబాయ్ ఎయిర్‌షోలో ఘోర ప్రమాదం జరిగింది. ఎయిర్‌షో ప్రదర్శన లో పాల్గొంటున్న భారత యుద్ధ విమానం శుక్రవారం ప్రమాదానికి గురైంది. భారత వాయుసేన వినియోగించే HAL తేజస్‌ ఫైటర్ జెట్ మధ్యాహ్నం 2.10 గంటల...
ముఖ్యంశాలుహోమ్

ఏపీకి మరో 2 ఐటీ కంపెనీలు..

Satyam News
ఐటీ రంగంలో ఏపీని టాప్‌ పొజిషన్‌లో నిలబెట్టడానికి కూటమి ప్రభుత్వం పట్టుదలగా కృషి చేస్తోంది. పన్ను రాయితీలతో పాటు కంపెనీల ఏర్పాటుకు అవసరమయ్యే భూమిని ఎకరం 99 పైసలకే కేటాయిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి...
ముఖ్యంశాలుహోమ్

దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుళ్లు:ఉలిక్కిపడ్డ దేశం!

Satyam News
దేశ రాజధాని ఢిల్లీ భారీ పేలుళ్లతో దద్దరిల్లింది, దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 4 సమీపంలో జరిగిన ఈ భారీ పేలుళ్లు తీవ్ర కలకలం సృష్టించాయి. ప్రత్యక్ష సాక్షుల...
ముఖ్యంశాలుహోమ్

జాతీయ మీడియాలో లోకేష్‌పై సంచలన కథనాలు

Satyam News
ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్‌ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. అయితే నేషనల్ మీడియా ఫోకస్‌ చంద్రబాబు రాజకీయ వారసత్వం మీద కాదు. ఐటీ మంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడుల సాధనలో...