Category : ముఖ్యంశాలు

ముఖ్యంశాలుహోమ్

కేసీఆర్‌ వదిలిన బాణం…. ఏపీ పాలిట శాపం..!!

Satyam News
జగన్, కేసీఆర్‌ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ప్రస్తుతం ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్‌.. రాజకీయంగా ఎదురీదుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాటర్‌ పోలిటిక్స్‌ ద్వారా గట్టెక్కే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు...
ముఖ్యంశాలుహోమ్

ప్రైవేటు బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలుచేస్తే చర్యలు..

Satyam News
సంక్రాంతికి సొంతూళ్లకు తరలివచ్చే వారితో ఏర్పడే రద్దీని ఆసరాగా తీసుకుని ప్రైవేటు బస్సుల యజమానులు అధిక ఛార్జీలు వసూలుచేస్తే చర్యలు తీసుకుంటామని, ధరలు పెంచకుండా పర్యవేక్షిస్తున్నామని రవాణాశాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు....
ముఖ్యంశాలుహోమ్

సంక్రాంతికి కొత్త హైవే ఓపెనింగ్‌..!!

Satyam News
హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లలంటే.. ప్రస్తుతం విజయవాడ..రాజమండ్రి మీదుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాలి. వైజాగ్‌ చేరుకోవడానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ హైవే...
ముఖ్యంశాలుహోమ్

సూర్యలంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

Satyam News
2025వ సంవత్సరంలో టీమ్ వర్క్ తో చేయడం వల్లే పెట్టుబడుల్లో బెటర్ రిజల్ట్స్ సాధించామని… ఈ 2026లోనూ అదే ఉత్సాహంతో పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు, అధికారులకు దిశా నిర్దేశం...
ముఖ్యంశాలుహోమ్

బంగ్లాదేశ్ లో మరో హిందువు దారుణ హత్య

Satyam News
బంగ్లాదేశ్‌లో మరో హిందువును దారుణంగా హతమార్చారు. నర్సింగ్డీ నగరంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న 40 ఏళ్ల హిందూ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు స్థానిక మీడియా...
ముఖ్యంశాలుహోమ్

రిజర్వేషన్ విధానాన్ని సమర్ధంగా అమలు చేయాలి

Satyam News
ప్రభుత్వ విభాగాలు, విద్యా సంస్థలలో రిజర్వేషన్ విధానాన్ని సమర్థవంతంగా, పారదర్శకంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పార్లమెంట్ సభ్యులు డా. మల్లు రవి అభిప్రాయపడ్డారు. నేడు న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో నిర్వహించిన షెడ్యూల్డ్...
ముఖ్యంశాలుహోమ్

ఏపీ లో తగ్గనున్న కరెంట్ ఛార్జీలు

Satyam News
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర కానుకగా అదిరిపోయే శుభవార్త అందించారు. గత జగన్ పాలనలో ఐదేళ్లలో (2019-20 నుంచి 2023-24 వరకు) పేరుకుపోయిన ₹4,497.89 కోట్ల విద్యుత్...
ముఖ్యంశాలుహోమ్

ప్రత్యర్థుల గుండెల మీదకు ఇక ప్రళయ్ క్షిపణి

Satyam News
ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించేలా ప్రళయ్ క్షిపణులను భారత్ విజయవంతంగా పరీక్షించింది. బుధవారం ఒడిశా తీరానికి సమీపంలో రెండు ప్రళయ్ క్షిపణులను తక్కువ వ్యవధిలో విజయవంతంగా పరీక్షాత్మకంగా భారత్ ప్రయోగించింది. ప్రళయ్ క్షిపణి స్వదేశీంగా...
ముఖ్యంశాలుహోమ్

జగన్‌కు RSS చీఫ్‌ వార్నింగ్!

Satyam News
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు RSS చీఫ్‌ మోహన్‌ భగవత్‌. తిరుపతిలో భారతీయ విజ్ఞాన సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన మోహన్‌ భగవత్‌..మాతృ భాషలోనే విద్యాభ్యాసం కొనసాగాలని సూచించారు. అలాంటప్పుడే...
ముఖ్యంశాలుహోమ్

ఆర్టీసీ ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

Satyam News
అనారోగ్యంతో డ్యూటీ చేయలేని ఆర్టీసీ డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అనారోగ్య కారణాలతో డ్రైవర్లు, ఇతర ఎంప్లాయీస్ మెడికల్లీ అన్‌ఫిట్‌ అని తేలితే వారికి ఇతర విభాగాల్లో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు...