Category : వార్తలు

ప్రపంచంహోమ్

కెనడాలో భారతీయ మహిళ దారుణ హత్య

Satyam News
టొరాంటోలో 30 ఏళ్ల భారతీయ మహిళ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ప్రథమ శ్రేణి హత్య ఆరోపణలపై అనుమానితుడి కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు అని టొరాంటో పోలీస్ విడుదల...
ముఖ్యంశాలుహోమ్

ఈవీ బస్సు ‘పల్లె వెలుగు’ అయినా ఏసీనే

Satyam News
ఏపీఎస్‌ ఆర్టీసీలో ఇకపై కొత్తగా ప్రవేశ పెట్టే ఎలక్ట్రిక్ బస్సులు ‘పల్లెవెలుగు’కు చెందినవైనా తప్పనిసరిగా ఏసీవే ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రవేశపెట్టదలచిన 1,450...
జాతీయంహోమ్

బంగ్లాదేశ్ లో హిందువు హత్యపై ఢిల్లీలో నిరసన

Satyam News
బంగ్లాదేశ్‌లో ఒక హిందువును దారుణ హత్య చేసినందుకు నిరసనగా మంగళవారం వందలాది మంది వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ను ముట్టడించారు. కాషాయ జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ బ్యారికేడ్లను తోసుకుంటూ...
క్రీడలుహోమ్

ఉత్సాహంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్-4 క్రికెట్ పోటీలు

Satyam News
రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని  నారా లోకేష్ క్రీడా ప్రాంగణం(భోగి ఎస్టేట్స్)లో జరుగుతున్న ప్రీమియర్ లీగ్-4 పోటీలు రెండో రోజు ఉత్సాహంగా జరిగాయి. ఉదయం...
ప్రపంచంహోమ్

హిందువు హత్యను ఖండించిన షేక్ హసీనా

Satyam News
బంగ్లాదేశ్–భారత్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలకు పూర్తిగా తాత్కాలిక ప్రభుత్వమే కారణమని మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యాఖ్యానించారు. నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం భారత్‌పై శత్రుత్వ వైఖరి...
ముఖ్యంశాలుహోమ్

ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షుల ప్రకటన

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కొత్తగా జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. పార్టీ సంస్థాగత బలోపేతం లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జిల్లాల వారీగా నియమితులైన టీడీపీ జిల్లా అధ్యక్షుల వివరాలు...
ప్రపంచంహోమ్

ఇమ్రాన్ ఖాన్ భార్యకు 17 ఏళ్ల జైలు శిక్ష

Satyam News
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌, ఆయన భార్య బుష్రా బీబీలకు తోషాఖానా–2 అవినీతి కేసులో శనివారం కోర్టు 17 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇమ్రాన్ ఖాన్‌కు 73 ఏళ్లు కాగా, ఆయన...
క్రీడలుహోమ్

ఆశ్చర్యకరంగా శుభ్‌మన్ గిల్‌ కు ఉద్వాసన

Satyam News
టీ20 వరల్డ్‌కప్ జట్టులో నుంచి శుభ్‌మన్ గిల్‌ను తప్పించి భారత సెలెక్టర్లు శనివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. వికెట్‌కీపర్–బ్యాటర్ ఇషాన్ కిషన్‌తో పాటు రింకు సింగ్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. ముంబైలో జరిగిన సెలక్షన్...
జాతీయంహోమ్

సోనియా గాంధీ కేసు హైకోర్టు కు….

Satyam News
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై మనీలాండరింగ్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ...
ముఖ్యంశాలుహోమ్

హమ్మయ్య… ఇప్పటికి దొరికాడు మంత్రి….

Satyam News
జూన్ నుంచి కోరుతుంటే ఇప్పటికి ఆయన దొరికాడు…. ఎవరు ఆయన? ఎవరు అడుగుతున్నారు? ఆ విషయం ఈ వార్త చదివితే అర్ధం అవుతుంది. “నా నియోజకవర్గం వాయనాడ్ గురించి చర్చించడానికి జూన్ నుంచి అపాయింట్‌మెంట్...