Category : వార్తలు

జాతీయంహోమ్

కష్టకాలంలో కూలీలను ఆదుకున్న పథకాన్ని నిలిపివేసిన మోదీ

Satyam News
20 ఏళ్లుగా గ్రామీణ కూలీలను కష్టకాలంలో ఆదుకుంటున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం (నరేగా)ను మోదీ ప్రభుత్వం ఒకే రోజులో కూల్చివేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు. మోదీ ప్రభుత్వం...
ముఖ్యంశాలుహోమ్

జగన్‌కు మరో బిగ్‌షాక్‌…. భారతి సిమెంట్‌ లీజు రద్దు!

Satyam News
వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు మరో బిగ్‌షాక్ తగిలింది. ఆయన సతీమణి భారతి డైరెక్టర్‌గా ఉన్న భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించింది....
జాతీయంహోమ్

ఉపాధి హామీ చట్టం మార్పుపై కాంగ్రెస్ నిరసన

Satyam News
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పేరు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్న వార్తలపై గురువారం పార్లమెంట్‌ ఆవరణలో కాంగ్రెస్‌ నేతలు, పలు ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. గాంధీ విగ్రహం...
ప్రపంచంహోమ్

ఇది కొంచెం పెద్ద విషయమే… ఓపిగ్గా చదవండి

Satyam News
పశ్చిమ జపాన్‌లోని ఒక కల్యాణ మండపంలో సంగీతం మోగుతున్నది. తెల్లని వెడ్డింగ్ గౌన్‌ ధరించి, తలపై కిరీటం పెట్టుకున్న యురినా నోగుచీ కన్నీళ్లు తుడుచుకుంటూ నిలిచింది. ఆమె ముందు భర్త కాబోయే వ్యక్తి నిలబడి...
జాతీయంహోమ్

మోదీ, అమిత్ షాలు రాజీనామా చేయాలి

Satyam News
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసును పరిగణనలోకి తీసుకోవడానికి ఢిల్లీ కోర్టు నిరాకరించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా...
ప్రపంచంహోమ్

సిడ్నీ ఉగ్రదాడికి ఇస్లామిక్ స్టేట్ లింక్

Satyam News
సిడ్నీలోని బాండీ బీచ్‌లో జరిగిన ఘోర ఉగ్రదాడి కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది. ఇందులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దాడిలో పాల్గొన్న ఇద్దరిలో ఒక వ్యక్తిని సాజిద్ అక్రమ్ గా గుర్తించారు. సాజిద్ అంతర్జాతీయ...
ముఖ్యంశాలుహోమ్

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

Satyam News
సచివాలయంలో వైద్యారోగ్య రంగంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని అత్యున్నత వైద్య నిపుణుల సలహా బృందంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు....
జాతీయంహోమ్

సోనియా, రాహుల్ పై ఈడీ కేసు కొట్టివేత

Satyam News
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసును మంగళవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. ఈ దశలో ఈడీ...
ముఖ్యంశాలుహోమ్

కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో లోకేష్‌ భేటీ సీక్రెట్‌..?

Satyam News
మంత్రి నారా లోకేష్‌ బిజిబిజీగా గడుపుతున్నారు. అమెరికా, కెనడా పర్యటన ముగించుకుని వచ్చిన లోకేష్..వెంటనే విశాఖలో 8 ఐటీ సంస్థల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఇటీవల వరుస...
ముఖ్యంశాలుహోమ్

4 లక్ష‌ల సంత‌కాలా…ప్రూఫ్ చూపించండి

Satyam News
మెడిక‌ల్ కాలేజీలను ప్రైవేటీక‌ర‌ణ అంటూ అస‌త్య ఆరోప‌ణ‌లు,అపోహ‌లు చేసి ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఏపీ రాష్ట్ర ఎన్.ఆర్.ఐ,సెర్ఫ్ శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రైవేటీక‌ర‌ణ ఆపాలంటూ వైఎస్ఆర్పీపీ  కోటి సంత‌కాలంటూ విజ‌య‌న‌గ‌రంలో త‌ల‌పెట్టిన...