పశ్చిమగోదావరిహోమ్

దళిత డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో పోలీసుల సస్పెన్షన్

#Ananathababu

గత ప్రభుత్వ హయంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో కుమ్మక్కై హత్య కేసులో అతడికి సహకరించిన పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కదిలింది. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సస్పెండ్ అయిన నలుగురు పోలీస్ అధికారులలో అప్పటి కాకినాడ డిఎస్పీ మురళీకృష్ణారెడ్డి, సిఐ మురళి కృష్ణ, ఎస్సై సతీష్ బాబు ఉన్నారు. ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ భీమారావును కూడా సస్పెండ్ చేశారు. జగన్ ప్రభుత్వ హయంలో డ్రైవర్ ను చంపి, శవాన్ని అతడి ఇంటికి డోర్ డెలివరీ చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వంలో ఈ సంఘటన గురించి పట్టించుకోలేదు.

Related posts

అమెరికా పూర్తిగా ఓడిపోయే వరకూ పోరాటం ఆగదు

Satyam News

ప్రధాని మోడీని టార్గెట్ చేసిన జగన్

Satyam News

కాక్రోచ్ ల ఆందోళన వెనుక సీపీఎం ద్వారా చైనా పాత్ర ఉందా?

Satyam News

కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Satyam News

సుప్రీంకోర్టు సంచలనం.. పెద్దిరెడ్డి పల్స్‌ డౌన్‌….!!

Satyam News

ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు, మిలాద్-ఉన్-నబీ

Satyam News

Leave a Comment