పశ్చిమగోదావరిహోమ్

దళిత డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో పోలీసుల సస్పెన్షన్

#Ananathababu

గత ప్రభుత్వ హయంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుతో కుమ్మక్కై హత్య కేసులో అతడికి సహకరించిన పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కదిలింది. తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సస్పెండ్ అయిన నలుగురు పోలీస్ అధికారులలో అప్పటి కాకినాడ డిఎస్పీ మురళీకృష్ణారెడ్డి, సిఐ మురళి కృష్ణ, ఎస్సై సతీష్ బాబు ఉన్నారు. ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ భీమారావును కూడా సస్పెండ్ చేశారు. జగన్ ప్రభుత్వ హయంలో డ్రైవర్ ను చంపి, శవాన్ని అతడి ఇంటికి డోర్ డెలివరీ చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వంలో ఈ సంఘటన గురించి పట్టించుకోలేదు.

Related posts

మక్కజొన్న రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

Satyam News

జూన్ 1 నుంచి అమ‌ల్లోకి విశాఖ రైల్వే జోన్

Satyam News

పసికందును అమ్మిన తల్లి అరెస్టు

Satyam News

చార్మినార్ వద్ద భారీ భద్రత ఏర్పాటు

Satyam News

భారత్ రక్షణ రంగంలో మరో కీలక అడుగు

Satyam News

మరచిపోలేని మంచి చిత్రం “నేనెవరు?”

Satyam News

Leave a Comment