Tag : #BreakingNews

జాతీయంహోమ్

భారత విమానయానంపై యుద్ధ ప్రభావం తీవ్రం

Satyam News
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారతదేశంలోని అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్రంగా పడింది. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడి జరిపిన నేపధ్యంలో కొన్ని మధ్యప్రాచ్య దేశాల గగనతలం మూసివేయబడడంతో అనేక విమానాలు...
విజయనగరంహోమ్

ప్రాధమిక స్థాయిలో గుర్తిస్తే కేన్సర్‌ ను అధిగమించవచ్చు

Satyam News
ప్రాధ‌మిక స్థాయిలో గుర్తిస్తే కేన్స‌ర్ ను అధిగ‌మించ‌వ‌చ్చ‌ని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఏఎస్పీ సౌమ్య‌ల‌త అన్నారు. అంత‌ర్జాతీయ‌ మహిళా సాధికారత వారోత్సవాల్లో సంద‌ర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్థానిక‌ డీపీఓలోని కాన్ఫ‌రెన్స్ హాలులో మహిళా...
ప్రత్యేకంహోమ్

కర్నాటకలో సోషల్ మీడియా పై నిషేధం

Satyam News
కర్ణాటకలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. పిల్లలపై మొబైల్ ఫోన్ల అధిక వినియోగం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించడమే ఈ నిర్ణయం...
ప్రత్యేకంహోమ్

13 ఏళ్ల లోపు పిల్లలకు నో సోషల్ మీడియా

Satyam News
ఆంధ్రప్రదేశ్‌లో 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాట్లాడిన ఆయన, 13...
ప్రపంచంహోమ్

యూట్యూబర్ నాన్సీ హత్యకు అసలు కారణం ఏమిటి?

Satyam News
కెనడాలోని విండ్సర్ సమీపంలోని లాసాల్లీ వద్ద పంజాబీ మూలాలున్న యూట్యూబర్ నాన్సీ గ్రేవాల్ కత్తిపోట్లతో హత్యకు గురైన ఘటనపై సోషల్ మీడియాలో విభిన్నమైన, సంచలనాత్మక వాదనలు వెలుగులోకి వచ్చాయి. ప్రో-ఖలిస్తాన్ వాదనలకు అనుబంధంగా ఉన్న...
సంపాదకీయంహోమ్

జనాభా నియంత్రణ నుంచి ‘నిర్వహణ’ వైపు అడుగులు!

Satyam News
ఒకప్పుడు “జనాభా పెరిగితే దేశం నాశనం అయిపోతుంది” అని భయపడ్డాం. కానీ ఇప్పుడు “జనాభా తగ్గితే రాష్ట్రం బలహీనపడిపోతుంది” అనే కొత్త సవాలు మన ముందు నిలిచింది. ఈ విరుద్ధమైన పరిస్థితిని ముందే పసిగట్టిన...
ప్రత్యేకంహోమ్

జగన్‌ పాలనలో ప్రభుత్వ స్కూల్స్‌ నుండి10 లక్షల మంది విద్యార్ధులు ఔట్‌

Satyam News
వైసీపీ హయాంలో విద్యారంగం విధ్వంసం గురించి మంత్రి నారా లోకేశ్‌ శాసనసభ వేదిక సంచలన విషయాలు వెల్లడించారు. జగన్‌ పాలనలో పది లక్షల మంది విద్యార్ధులను బడులకు దూరం చేశారని తెలిపారు. విద్యార్ధులు ఏ...
కృష్ణహోమ్

రెండు టవర్లకే స్టాలిన్‌పై ప్రశంసలు…. మరి ఏపీ చూస్తే.!!

Satyam News
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌.. చెన్నైలోని కలైజ్ఞర్‌ సెంటినరీ పార్క్‌లో ఐటీ టవర్‌ని ప్రారంభించారు. చెన్నైలో ఐటీ రంగం అభివృద్ధి కోసం ప్రారంభించిన ఈ టవర్‌ని.. డీఎంకే కార్యకర్తలు.. చోళులు, పాండ్యుల కాలంలో నిర్మించిన...
సంపాదకీయంహోమ్

వైకాపా తీరు వల్ల మండలి చైర్మన్‌పై పెరిగిన ఒత్తిడి!

Satyam News
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అధ్యక్షుడి మతంపై వివాదం మొదలైంది. “ప్రశ్నించడానికి మీరెవరు?” అని మండలి అధ్యక్షుడు మోషేన్ రాజు నిలదీయడం, మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం ముగిసింది. అయినా వైకాపా ఎమ్మెల్సీలు...
ప్రత్యేకంహోమ్

భారత్ సముద్ర తీరం వద్దకు వచ్చిన ‘యుద్ధం’

Satyam News
భారత్ కు అతిధిగా వచ్చి తిరిగి వెళుతున్న ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా జలాంతర్గామి తో శ్రీలంక తీరంలో దాడి చేసి 130 మందిని హతమార్చిన సంఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయింది. ఈ...