Tag : #BreakingNews

గుంటూరుహోమ్

చేనేతకు ‘అసెంబ్లీ’ ఆదరణ

Satyam News
చేనేత వస్త్రాల అమ్మకాల పెంపుదలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతున్నాయి. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లకు విశేష స్పందన లభిస్తోంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు...
విజయనగరంహోమ్

సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌నపై రాష్ట్ర‌ హోంమంత్రి ఆదేశాలు

Satyam News
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఫించన్లు పంపిణీ కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 28వ తేదీన‌  చీపురుపల్లి మండలం రావివలసకు వ‌స్తున్నార‌ని ఈ మేర‌కు అందుకు కావలసిన ఏర్పాట్లు 26 సాయంత్రాని...
ప్రకాశంహోమ్

రౌడీయిజం చేస్తే నేను చూస్తూ ఊరుకోవాలా?

Satyam News
వేంకటేశ్వర స్వామికి కల్తీ నెయ్యితో నైవేద్యం పెట్టి ఆ నెపం నాపై వేస్తున్నారు అంటూ చంద్రబాబునాయుడు నిప్పులు చెరగారు. గతంలో ఇదే విధంగా బాబాయిని చంపి నాపై వార్త రాశారని ఆయన గుర్తు చేశారు....
ముఖ్యంశాలుహోమ్

భారతీయులకు బ్రిటన్ కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు

Satyam News
బ్రిటన్‌లో బుధవారం నుంచి కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఈ మార్పులతో యూకే పూర్తిగా డిజిటల్ ట్రాన్సిట్ వ్యవస్థకు మారుతోంది. ఇందులో భాగంగా భారతీయ ప్రయాణికులకు తప్పనిసరి eVisa విధానం అమల్లోకి వచ్చింది....
ఆధ్యాత్మికంహోమ్

శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్‌ రన్‌

Satyam News
తిరుమలలో ఫిబ్రవరి 26 నుండి మార్చి 2వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్‌రన్‌ నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొని...
ప్రత్యేకంహోమ్

దేశ రాజధాని పేరు మారబోతున్నది….?

Satyam News
దేశ రాజధాని ఢిల్లీ పేరు మారబోతున్నది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు కార్యరూపం దాలిస్తే భారత రాజధాని ఢిల్లీని ఇక నుంచి “ఇంద్రప్రస్థ”గా పిలవాల్సి వస్తుంది. ఢిల్లీ  పేరు మార్చే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం...
ప్రపంచంహోమ్

ఇజ్రాయెల్ తో మన బంధం పటిష్టమైనది

Satyam News
భారత్–ఇజ్రాయెల్ మధ్య ఉన్న బలమైన, బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యం గణనీయమైన వృద్ధి సాధించిందని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెజామైన్ నెతన్యాహూతో జరగనున్న తన చర్చల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు...
తూర్పుగోదావరిహోమ్

గోదావరి జిల్లా ప్రేమ ఆప్యాయతల విందు

Satyam News
ఆత్మీయ ఆతిథ్యానికి చిరునామా అయిన గోదావరి జిల్లా పరిధి కాకినాడ, అమలాపురం పార్లమెంటు కూటమి ప్రజాప్రతినిధులు వారి కుటుంబసభ్యులకు మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో మంగళవారం ఇచ్చిన విందు ప్రేమ ఆప్యాయతలతో సాగింది....
గుంటూరుహోమ్

పేరుకే ఆసుపత్రి… వైద్యుడు ఉండడు

Satyam News
కోట్ల రూపాయల నిధులతో నిర్మాణమైన ఎంటీఎంసీ పరిధిలోని కుంచనపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అలంకారప్రాయంగా మారింది. ఏ జబ్బు చేసిన ఆసుపత్రికి వెళ్లి వైద్యుడికి చూపించుకొని తమ రోగాలను నయం చేసుకుందామని ఎదురుచూస్తున్న...