Tag : #BreakingNewsTelugu

కడపహోమ్

కుక్కలు కాదు.. పిచ్చి కుక్కలు…. షర్మిల ఎదురుదాడి….!!

Satyam News
జగనన్న జోలికి వెళ్లాల్సిన అవసరం తనకు లేదంటున్నారు. ఏపీ కాంగ్రెస్‌ ఛీఫ్‌ షర్మిల. తనపై విమర్శలు చేస్తే మాత్రం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వివేకా హత్య కేసు విషయంలో సునీతకు సపోర్టుగా మాట్లాడిన...
హైదరాబాద్హోమ్

తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదు

Satyam News
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ (LPG) కొరత ఏమాత్రం లేదని తెలంగాణ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ స్పష్టం చేస్తోంది. ఆయిల్ రిఫైనరీల నుండి స్థానిక డిపోల వరకు...
ప్రత్యేకంహోమ్

మతం మారిన వారి ఎస్సీ రిజర్వేషన్ రద్దు

Satyam News
భారత సుప్రీంకోర్టు మత మార్పిడి అంశంపై అత్యంత కీలకమైన మరియు సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం, హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను కాకుండా ఇతర మతాల్లోకి మారే వ్యక్తులు తమ...
కడపహోమ్

జగన్ సైతాన్ సైన్యం పై షర్మిల సంచలన ఆరోపణ

Satyam News
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల వివాదం ముదురుతున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా విభాగంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన తల్లి వైఎస్...
హైదరాబాద్హోమ్

ఆకాశాన్ని తాకిన చికెన్ ధరలు

Satyam News
తెలంగాణలో చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత రెండు వారాల వ్యవధిలోనే కిలో చికెన్ ధర ఏకంగా 140 రూపాయల వరకు పెరిగి, ప్రస్తుతం రికార్డు స్థాయిలో 360 రూపాయలకు చేరుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ఇరాన్-ఇజ్రాయెల్...
ప్రత్యేకంహోమ్

మావోయిస్టుల ఏరివేతకు మిషన్ ఎండ్ గేమ్

Satyam News
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు అత్యంత భారీ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న మార్చి 31, 2026 గడువు లోపు మావోయిజం రహిత భారత్‌ను సాకారం చేసే దిశగా “మిషన్...
ప్రపంచంహోమ్

అమెరికా బ్రిటన్ సైనిక స్థావరంపై ఇరాన్ దాడి

Satyam News
హిందూ మహాసముద్రంలో ఉన్న అమెరికా బ్రిటన్ సైనిక స్థావరంపై ఇరాన్ నేడు భారీ దాడి చేసింది. ఇరాన్ ఈ స్థావరంపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు Mehr వార్తా సంస్థ తెలిపింది. హిందూ మహాసముద్రంలో డిగో...
కడపహోమ్

కుటుంబ వివాదాలతో జగన్‌ పొలిటికల్ ఇమేజ్ డ్యామేజ్….!!

Satyam News
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కష్టాలు తప్పడం లేదు. ఎన్నికల్లో ఘోర పరాజయం, ఇప్పటికే అనేక కేసులతో సతమతమవుతున్న జగన్‌కు..తాజాగా ఆయన తల్లి విజయమ్మ విడుదల చేసిన బహిరంగ...
చిత్తూరు

మదనపల్లె ఫైళ్ల దహనం కేసు…. ఇక పెద్దిరెడ్డి అరెస్ట్‌…??

Satyam News
ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ల దహనం కేసు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి PA ముని తుకారాం,...
కృష్ణహోమ్

రంజాన్ సెలవు 21వ తేది శనివారం:సిఎస్ సాయి ప్రసాద్

Satyam News
రంజాన్ (Eid-Ul-Fitr)సందర్భంగా ప్రభుత్వం ప్రటించిన సెలవు దినం శుక్రవారానికి బదులు ఈనెల 21వ తేది శనివారానికి మారుస్తూ గురువారం జిఓ ఆర్టి సంఖ్య:612 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ...