తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రి గంగుల కమలాకర్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటకే మైనింగ్ వ్యవహారంలో ఈడీ దాడులను ఎదుర్కొంటున్న మంత్రి గంగుల కమలాకర్ కు సీబీఐ నుంచి నోటీసులు...
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసి పెద్ద ఎత్తున డబ్బు స్వాధీనం చేసుకున్న సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించగా ఇప్పుడు మరో మంత్రి...
సీబీఐ, ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లాంటి సంస్థలు కేవలం కేంద్రంలోని నరేంద్రమోడీ, అమిత్ షా ల సూచనల మేరకే పని చేస్తాయా? ఈ ప్రశ్న గత కొద్ది కాలంగా చర్చనీయాంశం గా మారింది....
“భీమదేవరపల్లి బ్రాంచి ” ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించన ముఖ్యమైన సన్నివేశాలని దర్శకుడు రమేష్ చెప్పాల నిన్న చిత్రీకరించారు. ఇందులో సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ,...
బీజేపీని కాదని బీహార్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన తేజస్వి యాదవ్ కు సీబీఐ రూపంలో కష్టాలు దాపురించాయి. ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో IRCTC కుంభకోణం...
దేశంలోని 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని దాదాపు 76 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఆన్లైన్ లో పిల్లలపై లైంగిక వేధింపులు, దోపిడీకి సంబంధించిన ఆరోపణలపై మొత్తం 83 మంది నిందితులపై 2021 నవంబర్...
లంచం కేసులో ఇద్దరు కస్టమ్స్ అధికారులను అరెస్టు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వెల్లడించింది. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన కస్టమ్స్ సూపరింటెండెంట్ సురేష్, ఇన్స్పెక్టర్ కిషన్ పాల్ను...
మాజీ ఎమ్మెల్యే యరపతినేని నివాసాల్లో సీబీఐ తనిఖీలు చేస్తోంది. గుంటూరు, విశాఖ, హైదరాబాద్లో సీబీఐ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. సున్నపురాయి అక్రమ మైనింగ్పై సీబీఐ విచారణ కొనసాగుతున్నది. అందులో భాగంగానే రెండు రాష్ట్రాల్లో 25...
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై కేంద్ర కారాగారం కేంద్రంగా సిబిఐ విచారణ కొనసాగుతున్నది. పులివెందులకు చెందిన నిజాంబీ, ప్రసాద్, ట్యాంకర్ బాషా, హజ్రత్, చంటి (హిజ్రా) మరో ఇద్దరు వ్యక్తులు సిబిఐ విచారణకు...
కడప జిల్లా పులివెందుల మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు తమకు ఇవ్వాలని కోరుతూ పులివెందులలోని జూనియర్ సివిల్ కోర్టులో సీబీఐ అధికారులు వేసిన పిటిషన్ను న్యాయమూర్తి గురువారం పరిశీలించారు. దానిని...