ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు అయింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ మేరకు తదుపరి...
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసును ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ స్వర్ణ కాంత శర్మ న్యాయస్థానంలో కొనసాగించేందుకు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా విముఖత వ్యక్తం చేశారు. తన కేసును ఇకపై...
గతంలో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యాయవ్యవస్థపై తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ ఢిల్లీ ఎక్సైజ్ కేసుకు సంబంధించి కోర్టులో ఎలాంటి వాదనలు...
ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్ బ్రాండ్, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాను పదవీచ్యుతుడిని చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చను రేపింది. పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాను పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి...
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసుపై తీర్పు చెప్పిన న్యాయమూర్తి సాధారణమైన వ్యక్తి కాదు. గత కాలంలో అసాధారణ తీర్పులు ఇచ్చిన న్యాయ కోవిదుడు. ఢిల్లీ మద్యం విధానం కేసులో మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్,...
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను నిర్దోషులుగా నిర్ధారించారు. వారితో బాటు మొత్తం 23 మందిని ఢిల్లీ కోర్టు శుక్రవారం నిర్దోషులుగా విడుదల చేసింది....