అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. ఇటీవలే జీఎస్టీ వాటాగా ఇచ్చిన నిధులలో రూ.982 కోట్లను కేంద్ర ప్రభుత్వం తిరిగి తీసేసుకుంది. పాత బకాయిల కింద...
నవంబర్లో జీఎస్టీ ద్వారా ప్రభుత్వం రూ.1.46 లక్షల కోట్లు ఆర్జించింది. అక్టోబర్తో పోలిస్తే నాలుగు శాతం తగ్గింది. అయితే గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ. ఈ సమాచారాన్ని ఆర్థిక...
మీరు GST చెల్లింపుదారులా? అయితే మీరు ఏ ఇంట్లో అయినా అద్దెకు ఉంటే అద్దెపై కూడా ఇక నుంచి GST చెల్లించాల్సి ఉంటుంది. జూలై 18 నుండి అమల్లోకి వచ్చే కొత్త GST నిబంధనల...
జీఎస్టీ వసూళ్ళు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడంతో గత నెలకుగాను దేశవ్యాప్తంగా రూ.1.42 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా...
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో శుక్రవారం వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించుకున్నారు. అదేదో కరోనా భయంతో కాదు. లాక్ డౌన్ అనే పదాన్ని కరోనా కష్టకాలంలో నే విన్నాము. గత సంవత్సరం కరోనా...
దేశంలో ఒకే పన్ను విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం జిఎస్టి వసూలు చేసి రాష్ట్రాలకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడం లేదని సిపిఎం పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి ఇ తుమ్మల వెంకటరెడ్డి అన్నారు. ములుగు...
పర్యావరణాన్ని కాపాడే మట్టి పైపుల పై జిఎస్టి తగ్గిస్తే కంపెనీలు సక్రమంగా నడుస్తాయని దీనివల్ల ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చునని తెలంగాణ SWG పైప్ కంపెనీల అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది....