Tag : NaraChandrababuNaidu

కర్నూలుహోమ్

శ్రీశైలంలో ఏర్పాట్లపై సీఎం సమీక్ష

Satyam News
శ్రీశైలం సహా రాష్ట్రంలోని వివిధ శివాలయాల్లో భక్తుల రద్దీ, వసతుల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల సంఖ్య గణనీయంగా...
కృష్ణహోమ్

అమిత్‌ షాతో బాబు భేటీ…. వైసీపీలో మొదలైన టెన్షన్.!

Satyam News
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ అమిత్ షా సహా వరుసగా ఐదుగురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన...
ప్రత్యేకంహోమ్

కూటమికి తిరుగులేదు జగన్ పార్టీకి బతుకులేదు

Satyam News
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, సీఓటర్ (CVoter) వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్‌ముఖ్ మరియు సీనియర్ జర్నలిస్ట్ బర్ఖా దత్ మధ్య జరిగిన తాజా చర్చలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఏపీలో అధికార...
ముఖ్యంశాలుహోమ్

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా పాలన

Satyam News
అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టుగా భావించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని… వాటిని నిబద్దతతో...
సంపాదకీయంహోమ్

యువతకు చూపాల్సింది రీల్స్ కాదు… భవిష్యత్తు

Satyam News
మన యువతకు, తల్లిదండ్రులకు రీల్స్ కాదు చూపాల్సింది, దేశ అత్యున్నత ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి లాంటి వారి మాటలు. ఎందుకంటే ప్రస్తుతం టెక్నాలజీ ఒక మలుపు తీసుకుంటోంది. యువత భవిష్యత్తుకు...
ప్రత్యేకంహోమ్

వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడడమే ధ్యేయం

Satyam News
తాను వెంకటేశ్వర స్వామి భక్తుడినని, ఈ విషయం కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై...
ముఖ్యంశాలుహోమ్

కల్తీ నెయ్యిపై మరో కమిటీ..నిర్ణయం సరైనదేనా?

Satyam News
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఈ వ్యవహారంపై సిట్‌ సమర్పించిన 11 పేజీల నివేదికపై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో...
విశాఖపట్నంహోమ్

చట్టాన్ని గౌరవించాలి సంయమనం పాటించాలి

Satyam News
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచనలతో పార్టీ శ్రేణులతో టెలికాన్ఫిరెన్స్ నిర్వహించామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా...
ముఖ్యంశాలుహోమ్

ఏపీకి 30 వేల కోట్ల కేంద్ర గ్రాంట్‌…. ఐదేళ్లలో అదనంగా 80 వేల కోట్లు

Satyam News
కేంద్ర బడ్జెట్‌లో ఈసారి ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక కేటాయింపులు లేవు. గత రెండు బడ్జెట్‌లలో ఏపీకి ప్రాధాన్యం దక్కింది. అప్పట్లో పోలవరం ప్రాజెక్టుకి 12 వేల 500 కోట్లు, అమరావతికి 50 వేల కోట్లు ఇచ్చారు....
ప్రత్యేకంహోమ్

ఏపీకి 3 బుల్లెట్‌ రైళ్లు…. గంటలో హైదరాబాద్‌ to విజయవాడ

Satyam News
డబుల్ ఇంజన్‌ సర్కారులో ట్రిపుల్‌ స్పీడ్‌తో రాష్ట్రానికి ప్రాజెక్టులు వస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మూడు హైస్పీడ్‌ రైల్వే కారిడార్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం 7 బుల్లెట్‌ రైలు కారిడార్లు ప్రకటించింది. వీటిలో...