వ్యవసాయంలో ఏపీ టాప్….. ప్రకృతి సేద్యానికి కేంద్రం నజరానా
ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో రైతులు రసాయన ఎరువులకు బదులుగా కంపోస్ట్ వంటి సంప్రదాయ ఎరువుల వినియోగానికి మొగ్గు చూపుతున్నారు. 18 లక్షల మంది...
