ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ టెక్నాలజీ హబ్గా మార్చే లక్ష్యంలో భాగంగా, విశాఖపట్నం జిల్లా తర్లువాడలో గూగుల్ AI హబ్ ఏర్పాటు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. భీమిలి MLA గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రభుత్వం జరిపిన...
ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమ..!!ఎలక్ట్రిక్ కార్లు, బైకులు చూశారు.. ఎలక్ట్రిక్ విమానాల గురించి విన్నారా.. లేకపోయిన పర్వాలేదు.. త్వరలో ఏపీలో విద్యుత్ విమానాలు చక్కర్లు కొట్టబోతున్నాయి. అనంతపురం జిల్లాలో ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ పరిశ్రమ ఏర్పాటవుతోంది....
స్పేస్ టెక్నాలజీలో ఏపీ ప్రభుత్వం భారీ ముందడుగు వేసింది. ఇప్పటికే తిరుపతి జిల్లాలో స్పేస్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన కూటమి సర్కారు.. తాజాగా రాకెట్ లాంఛింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. కాకినాడలో...
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరానికి గ్లోబల్ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఐటీ, డేటా సెంటర్ల రాకతో ఫుల్ జోష్తో ఉన్న వైజాగ్కి మరో గుడ్ న్యూస్. జపాన్కి చెందిన ఐటీ, ఫార్మా కంపెనీలు.....
“రాజధాని అమరావతిని స్మశానం, ఏడారి అని మాట్లాడారు. 3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాటాడారు. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అంట… ఈయన బెంగళూరులో ఉంటే బెంగళూరు రాజధాని… ఇడుపులపాయలో ఉంటే ఇడుపులపాయ రాజధానా..?...
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి… ఇప్పుడు ఆ క్రెడిట్ను దక్కించుకునేందుకు కొందరు తయారయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా టీడీపీ కార్యాలయంలో...
రోజు రోజుకీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఏపీలో విద్యుత్ బిల్లులు భారీగా తగ్గించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. వచ్చే మూడేళ్లలో యూనిట్కు ఒక రూపాయి 19 పైసల వరకు కరెంటు ఛార్జీలను...
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు స్వర్ణ చంద్రగిరి ప్రణాళికల్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. స్వర్ణ కుప్పం, నారావారి పల్లె తరహాలోనే సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా సీఎం ఈ ప్రణాళికల్ని...
కేంద్ర మంత్రివర్గంలో ఏపీకి మరో బెర్తు దక్కనుందా.. ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులు జరగబోతున్నాయా.. అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ఎన్డీయేలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కీలక భాగస్వాములుగా ఉన్నాయి. అందుకే కేంద్ర...
కూటమి ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు గుడ్న్యూస్ చెప్పింది. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా పెండింగ్లో ఉంచి DA బకాయిలను ఒకేసారి విడుదల చేసి ఉద్యోగుల ఇళ్లల్లో అసలైన పండుగ వాతావరణం...