ఆంధ్రప్రదేశ్ మళ్లీ పూర్వ వైభవం సంతరించుకుంది. వైసీపీ హయాం నాటి చీకట్లను తొలగించుకుని మళ్లీ వెలుగులీనుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే అమరావతి రూపురేఖలు మారిపోయాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతి...
వైద్య, ఆరోగ్య సేవల్ని ప్రజలకు మరింత విస్తృత స్థాయిలో అందించడానికి పిపిపి విధానాన్ని అవలంబించాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రానికి సూచించింది. ఈ మేరకు పిపిపి మోడల్ను అనుసరించడంపై వివరణాత్మకమైన లేఖను రాష్ట్ర వైద్యారోగ్య...
ఒక్క పనితో రెండు ప్రయోజనాలు సాధిస్తోంది ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం. రాజధాని అమరావతి పనుల్లో భాగంగా ఐకానిక్ హైకోర్టు నిర్మాణం కీలక దశకు చేరుకొంది. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఏడు అంతస్తుల్లో నిర్మిస్తున్న...
మచిలీపట్నం తీరంలో దశాబ్దాల కల సాకారమవుతోంది. 1864 నాటి తుఫాను విలయంతో తన ప్రాభవాన్ని కోల్పోయిన ఈ చారిత్రక ఓడరేవు, ఇప్పుడు ఆధునిక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే గ్రీన్ ఫీల్డ్ పోర్టుగా రూపుదిద్దుకుంటోంది....
ఆంధ్రప్రదేశ్లో మరో పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. అనకాపల్లి జిల్లా.. నక్కపల్లి మండలం.. రాజయ్యపేట సమీపంలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థ క్యాప్టివ్ పోర్టు నిర్మాణానికి కొత్తగా కంపెనీ ప్రారంభించింది. ఆర్సెలర్ మిట్టల్...
2025వ సంవత్సరంలో టీమ్ వర్క్ తో చేయడం వల్లే పెట్టుబడుల్లో బెటర్ రిజల్ట్స్ సాధించామని… ఈ 2026లోనూ అదే ఉత్సాహంతో పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు, అధికారులకు దిశా నిర్దేశం...
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఏపీ రాజధాని అమరావతికి వస్తున్నారు. జనవరి 9న రాష్ట్రానికి వస్తున్న ధోనీ.. రెండు రోజుల పాటు ఏపీలో పర్యటిస్తారు. ఈ టూర్లో ఏపీ సీఎం చంద్రబాబుతో ధోనీ...
కూటమి పాలనలో ఏపీలో పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. ఏ రేంజ్లో అంటే.. దేశంలో ఇంకే రాష్ట్రానికి అందనంత భారీ స్థాయిలో.. సాధారణంగా ఇన్వెస్ట్మెంట్స్ లెక్కల్లో మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు టాప్లో ఉంటాయి. కానీ...
రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర కానుకగా అదిరిపోయే శుభవార్త అందించారు. గత జగన్ పాలనలో ఐదేళ్లలో (2019-20 నుంచి 2023-24 వరకు) పేరుకుపోయిన ₹4,497.89 కోట్ల విద్యుత్...
చరిత్రలో సామ్రాజ్యాలు కూలిపోవడం సహజం. కానీ, ఒక పాలకుడి విద్వేషం వల్ల, ఒక వ్యవస్థీకృత కుట్ర వల్ల పురిటిలోనే గొంతు నులమబడిన రాజధాని ఏదైనా ఉందంటే అది ‘అమరావతి’ మాత్రమే ఐదేళ్ల పాటు సాగిన...