చరిత్రలో సామ్రాజ్యాలు కూలిపోవడం సహజం. కానీ, ఒక పాలకుడి విద్వేషం వల్ల, ఒక వ్యవస్థీకృత కుట్ర వల్ల పురిటిలోనే గొంతు నులమబడిన రాజధాని ఏదైనా ఉందంటే అది ‘అమరావతి’ మాత్రమే ఐదేళ్ల పాటు సాగిన...
నరసాపురం లేసులు… ఎంతో స్పెషల్.. వీటికి 200 ఏళ్ల చరిత్ర ఉంది.. అంటే నరసాపురం లేసులకి ఎంతటి ప్రత్యేకత ఉందో చెప్పాల్సిన పనిలేదు.. ఈ ప్రత్యేకతే ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఆకర్షించింది. తన...
కూటమి ప్రభుత్వం రైతులకు మరో గుడ్న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా గిఫ్ట్ ఇవ్వనుంది. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనుంది. 2026 జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ఊరూరా...
అనారోగ్యంతో డ్యూటీ చేయలేని ఆర్టీసీ డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అనారోగ్య కారణాలతో డ్రైవర్లు, ఇతర ఎంప్లాయీస్ మెడికల్లీ అన్ఫిట్ అని తేలితే వారికి ఇతర విభాగాల్లో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు...
విజయవాడను మహా నగరంగా విస్తరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సిటీని ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి 10 రెట్లు పెద్దగా చేయడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గన్నవరం, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల పరిధిలోని 8 మండలాల్లో సుమారు...
కుల రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు చెప్పి 11తో సరిపెట్టుకోమని వైసీపీని మూలన కూర్చోబెట్టినా.. ఆ పార్టీ ఇంకా బుద్ధి మార్చుకోలేదు. భారతదేశంలోని అతిపెద్ద కార్పొరేట్ హెల్త్కేర్ నెట్వర్క్లలో ఒకటిగా ఉన్న కిమ్స్ కు...
చంద్రబాబు ట్రెండ్ ఫాలో అవరు… ట్రెండ్ సెట్ చేస్తారు. ఎంతో ముందు చూపుతో.. గొప్ప విజన్తో ఐటీ ద్వారా అద్భుతాలు సృష్టించారు. ఒక గ్లోబల్ సిటీనే నిర్మించారు. ఇప్పుడు క్వాంటం టెక్నాలజీ ద్వారా ఆంధ్రప్రదేశ్ను...
విశాఖపట్నంలో ఐటీ ఎకోసిస్టమ్కి మరో భారీ బూస్ట్ ఇచ్చే న్యూస్. అదేంటంటే.. అమేజాన్ ఐటీ సెంటర్. ఇప్పటికే వైజాగ్లో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలు.. గూగుల్, మెటా, రిలయన్స్ కంపెనీల డేటా...
ఏపీఎస్ ఆర్టీసీలో ఇకపై కొత్తగా ప్రవేశ పెట్టే ఎలక్ట్రిక్ బస్సులు ‘పల్లెవెలుగు’కు చెందినవైనా తప్పనిసరిగా ఏసీవే ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రవేశపెట్టదలచిన 1,450...
భారతదేశంలో వైద్య విద్య, ప్రజా ఆరోగ్యం నేడు ఒక కీలక మలుపులో ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఖజానాపై పెరుగుతున్న భారం, మరోవైపు అత్యాధునిక వైద్యం కోసం సామాన్యుడి ఆరాటం. ఈ రెండింటినీ సమన్వయం చేసే...