అమరావతిలో వర్చువల్ స్టూడియోలు…. మల్టీ మీడియాలో లక్షన్నర జాబ్స్..!!
రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నారు ఏపీ మంత్రి నారా లోకేశ్. అమరావతిని మల్టీమీడియా హబ్గా మార్చడానికి అనేక కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అమరావతిని ఏఐ ఆధారిత స్టూడియోలు.. వర్చువల్ రియాలిటీ...
