Tag : YSJagan

ముఖ్యంశాలుహోమ్

విజయ్ జగన్ ఒక బొకే…. పరువు పోయిందిగా….

Satyam News
ఇటీవల జరిగిన ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తనపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా తమిళ నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ పక్కనే కూర్చున్న సమయంలో జగన్...
ప్రత్యేకంహోమ్

కూటమికి తిరుగులేదు జగన్ పార్టీకి బతుకులేదు

Satyam News
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, సీఓటర్ (CVoter) వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్‌ముఖ్ మరియు సీనియర్ జర్నలిస్ట్ బర్ఖా దత్ మధ్య జరిగిన తాజా చర్చలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఏపీలో అధికార...
ప్రత్యేకంహోమ్

హెరిటేజ్‌పై కుట్ర…. ఏపీ నుండి సీక్రెట్‌ ఆపరేషన్‌…!!

Satyam News
రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ఎంతకైనా దిగజారుతుంది. తాజాగా హెరిటేజ్ సంస్థను ఆ పార్టీ మీడియా టార్గెట్ చేసింది. నాణ్యత లేదంటూ కథనాలు వండి వార్చింది. ఐతే హెరిటేజ్ ఫుడ్స్ ఉత్పత్తులపై వైసీపీ అనుకూల...
ముఖ్యంశాలుహోమ్

పొత్తుల కోసం తహతహలాడుతున్న ‘సింగిల్ సింహం’

Satyam News
ఇంతకాలం ఎవరూ కలవకపోవడంతో ‘సింగిల్ సింహం’గా పేరు తెచ్చుకున్న జగన్ ఇప్పుడు వేరే పార్టీలతో పొత్తు కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. జగన్ తమిళనాడుకు చెందిన అగ్ర నేతలతో కలిసి కాంగ్రెస్ నేతృత్వంలోని UPA...
ప్రత్యేకంహోమ్

హవాలా మార్గంలో ‘కల్తీ నెయ్యి’ సొమ్ము

Satyam News
తిరుమల కల్తీ నెయ్యి కుంభకోణంలో కోట్లాది రూపాయల హవాలా వ్యవహారం కూడా జరిగింది. కల్తీ నెయ్యిలో జంతు కొవ్వు ఉందా లేదా అనే వరకే చర్చలు ఆగిపోతున్నాయి కానీ అంతకు మించిన కుంభకోణం ఇది...
ప్రత్యేకంహోమ్

బూతులు.. కిడ్నాపులు.. హత్యలు.. జగన్‌ పరామర్శకు ఇవే అర్హతలా..?

Satyam News
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా పరామర్శ యాత్రలు చేస్తున్నారు. అధికారం పోయిన తర్వాత ఆయన ప్రజల్లోకి వచ్చిన సందర్భాలన్నీ పరామర్శ యాత్రలే. మరి ఆయన ఎవరిని పరామర్శిస్తున్నారు.. ఎందుకు పరామర్శిస్తున్నారో చూస్తే.. సీఎం...
తూర్పుగోదావరిహోమ్

అధికారంలో ఉంటే రెడ్లు లేక పోతే కాపులు..

Satyam News
వైసీపీ నేత జగన్‌పై ముద్రగడ కుమార్తె క్రాంతి ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు అప్పగించి ఇప్పుడు అధికారం పోగానే కాపులు గుర్తొస్తున్నారా?” అని జగన్‌ను ప్రశ్నించారు....
ప్రత్యేకంహోమ్

రాయలసీమ లిఫ్ట్‌…. వైసీపీ వాదనలో అసలు నిజం ఇదే….!!

Satyam News
కృష్ణా జలాలపై మరోసారి రాజకీయం ప్రారంభమైంది. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి కేసుపై హాట్‌ హాట్‌ డిస్కషన్‌ జరుగుతున్న సమయంలో.. వైసీపీ నాయకులు రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై పోలిటిక్స్‌ చేస్తున్నారు. కల్తీ...
గుంటూరుహోమ్

దొంగ బుద్ధిని ప్రదర్శించిన వైసీపీ కార్యకర్త

Satyam News
గుంటూరులో జగన్ అంబటి రాంబాబు ఇంటిని పరిశీలించే సమయంలో ఓ వైసీపీ కార్యకర్త చేతివాట ప్రదర్శించాడు. దేవుడి గదిలోని ముడుపును సొమ్మును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేసినట్లు గుర్తించారు. పోలీసుల సెక్యూరిటీ తనిఖీలో ఈ తతంగం...
ముఖ్యంశాలుహోమ్

కల్తీ నెయ్యిపై మరో కమిటీ..నిర్ణయం సరైనదేనా?

Satyam News
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై కూటమి ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఈ వ్యవహారంపై సిట్‌ సమర్పించిన 11 పేజీల నివేదికపై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో...