22.2 C
Hyderabad
September 14, 2026

Category : హైదరాబాద్

హైదరాబాద్హోమ్

నూతన డీజీపీగా సీవీ ఆనంద్ పదవీ స్వీకారం

Satyam News
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీ వీ ఆనంద్ నేడు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన ఈ కీలక పదవిని చేపట్టడం...
హైదరాబాద్హోమ్

మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు

Satyam News
మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. గాయని మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలించారు. రమావత్ మధు బ్యాంకు ఖాతా నుంచి శివ అకౌంట్‌కు మూడు సార్లు...
హైదరాబాద్హోమ్

మృదంగ విద్వాంసుడు ‘ఎల్లా’ సంగీత లోకానికి గర్వకారణం

Satyam News
తెలంగాణ రాష్ట్రం కళలకు పురిటిగడ్డ అని, కళాకారులను గౌరవించి ఆదుకోవడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శ్రీ సోమశేఖర మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కల్చరల్...
హైదరాబాద్హోమ్

టీఆర్ఎస్ ఇక కల్వకుంట్ల కవితదే….

Satyam News
  టీఆర్ఎస్ పార్టీ పేరుకు బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతూ కేంద్ర ఎన్నికల సంఘంపై వత్తిడి తెచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీని కల్వకుంట్ల కవితకు కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది....
హైదరాబాద్హోమ్

సికా లో ఢిల్లీ జైళ్ల సిబ్బందికి ప్రవేశ శిక్షణ కార్యక్రమం

Satyam News
ఢిల్లీ జైళ్ల సిబ్బందికి నిర్వహిస్తున్న ప్రాథమిక ప్రవేశ శిక్షణ కార్యక్రమాన్ని నేడు చంచల్ గూడాలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ (సికా)లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ బి. శివధర్ రెడ్డి...
హైదరాబాద్హోమ్

పెట్రోల్ డీజిల్ సరఫరా బాగుంది.. భయపడద్దు

Satyam News
రాష్ట్రoలో పెట్రోల్, డీజిల్ నిల్వలు, సరఫరా సమృద్ధిగా ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం 27 వ తేదీన డిమాండ్ ను మించి పెట్రోల్ ,...
హైదరాబాద్హోమ్

కవిత పార్టీపై కేటీఆర్ తొలి స్పందన…

Satyam News
కవిత కొత్త పార్టీపై బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పందించారు. చాలా పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయని ఎద్దేవా చేశారు. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు చాలా తక్కువ అని పేర్కొన్నారు. కొత్త పార్టీని...
హైదరాబాద్హోమ్

టీటీడీకి రూ.20 లక్షలు విరాళం

Satyam News
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు కుమార్తె ఆముక్త, కుమారుడు అవనీష్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని...
హైదరాబాద్హోమ్

సమ్మిళిత అభివృద్ధిలో జనాభా లెక్కలు అవసరం

Satyam News
2027 జనాభా లెక్కలకు సంబంధించి తెలంగాణలో 2026 ఏప్రిల్ 26న స్వీయ గణన అధికారికంగా ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ. కిషన్ రెడ్డి నిర్ణీత ఆన్‌లైన్ జనగణన...
హైదరాబాద్హోమ్

మే 1 నుంచి ప్రభుత్వ నిర్వహణలోకి హైదరాబాద్‌ మెట్రో

Satyam News
హైదరాబాద్‌ మెట్రో రైలు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి ప్రభుత్వ నిర్వహణలోకి హైదరాబాద్‌ మెట్రోరైలు రానుంది. ఇందుకోసం ప్రభుత్వం సీఎస్‌ రామకృష్ణారావు ఛైర్మన్‌గా మెట్రోరైలు కమిటీ ఏర్పాటు చేసింది....