అవుట్డోర్ ప్రకటన విధానం – CURE 2026కు సంబంధించిన 04 మార్చి 2026 తేదీ న జారీ చేసిన జి.ఓ. ఎంఎస్ నెం. 84ను సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ల సమూహంలో (డబ్ల్యూ.పీ....
హైదరాబాద్లో ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ , ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో మున్సిపల్ అధికారులు పోలీసుల సహకారంతో ఆక్రమణలు తొలగించారు. రద్దీ ప్రాంతాలలో ఫుట్పాత్లను పాదచారులకు అందుబాటులోకి...
పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నగరంలో సామాన్య ప్రయాణికుడిలా మెట్రో రైలులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రోటోకాల్స్ కు భిన్నంగా ఆయన అత్యంత సాదాసీదాగా మెట్రో ఎక్కారు. నగరంలోని ఒక...
సోమశిల గ్రామంలోని కృష్ణానది అందాలతో పాటుగా శ్రీశైలం వరకు హైద్రాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా పర్యాటకులకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలి టూరిజం సేవలను ఈ నెల 9 వ తేదీ నుంచి అందుబాటులోకి...
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు మరింత వేడెక్కుతున్నాయి. శంషాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టీ.హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గూండాలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిలో వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొనడం గమనార్హం. ఒక ప్లాన్ ప్రకారం అకస్మాత్తుగా ఈ...
జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్. ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియపై ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపై జర్నలిస్టులు ఎటువంటి ఆందోళన...
బోత్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడారు. రాష్ట్రానికి మానవీయ కోణం ఉంది అంతరాలు లేని సమాజం నిర్మాణమే...
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల భూములపై అధికార పార్టీ పెద్దలు గద్దల్లా పడుతున్నారని, నాదర్గుల్లో రూ. 7 వేల కోట్ల విలువైన 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని...
హైదరాబాద్ నగరంలో ప్రేమ, పెళ్లి పేరుతో సాగుతున్న ఘోరాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. కూకట్పల్లి మరియు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితుడు నవాజ్...