మారుతున్న భారతావనికి నిదర్శనం ఆపరేషన్ సిందూర్
గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన 129వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు పార్టీ నాయకులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ,...
