తిరుమలపై కుట్రలు ఆపవా జగన్…..?
తిరుమల కేంద్రంగా వైసీపీ సాగిస్తున్న కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయని కూటమి ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తిరుమలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ఆలయాల్లో అనూహ్యంగా పెరిగే భక్తుల రద్దీని కూడా...
