Category : సంపాదకీయం

సంపాదకీయంహోమ్

కొత్తగా 8 పోర్టు సిటీలు…. ఏపీకి బ్లూ ఎకానమీ బూస్టర్..!!

Satyam News
ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి బ్లూ ఎకానమీ బూస్ట్ ఇస్తోంది కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలోని 8 ప్రధాన పోర్టులకు అనుబంధంగా 8 పోర్టు సిటీలను నిర్మించడానికి ఏపీ మారిటైమ్‌ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసింది. విశాఖపట్నం, కాకినాడ,...
సంపాదకీయంహోమ్

ఏఐలో దేశంలోనే ఏపీ టాప్‌…. లోకేష్‌కి కేంద్ర మంత్రి కితాబు

Satyam News
ఏఐలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ దూసుకుపోతోంది.. ఏపీ టాప్‌లో ఉంది… ఈ మాట అంటోంది ఎవరో కాదు.. కేంద్రం.. అవును, ఐటీలో ఏపీ అగ్రగామిగా ఉందని తెలిపారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌…...
సంపాదకీయంహోమ్

ఇది పాన్‌‌ ఇండియా రికార్డ్‌.. పింఛన్లలో బాబు సంచలనం

Satyam News
ఏపీలో ప్రతి నెలా ఒకటో తారీఖున పండుగ వాతావరణం నెలకొంటుంది. నెలకోసారి జరిగే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం.. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పండుగలా సంతోషాన్ని తీసుకొస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌...
సంపాదకీయంహోమ్

ఏపీ సర్కార్‌పై సంచలన సర్వే… చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ షాక్‌

Satyam News
ఏపీలో కూటమి సర్కార్‌ కొలువుదీరి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఈ 18 నెలల సమయంలో చంద్రబాబు ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది..?? ప్రజల మూడ్‌ని, అంచనాలను అందుకోవడంలో కూటమి సర్కార్‌ చేరువయిందా..?? లేదా…?? ఏ...
సంపాదకీయంహోమ్

ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్‌రెడ్డి.. ఆ రెండు పార్టీలకి బిగ్‌ షాక్‌

Satyam News
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించారు. రామోజీరావు పేరుతో ఆ సంస్థ అందించిన రామోజీ ఎక్స్‌లెన్స్‌ అవార్డు కార్యక్రమానికి ఇద్దరు సీఎంలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌, మాజీ...
సంపాదకీయంహోమ్

పవర్ ఫుల్ పవన్ కల్యాణ్ దృష్టి ఇక ఎర్రచందనం పైనే…

Satyam News
తన ఎక్స్ (ట్విటర్టర్ ) ఖాతా నుంచి ఎర్ర చందనం గ్యాంగ్ లపై, వారు సమాజానికి, ప్రకృతికి చేస్తున్న విఘాతం పై ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమంపై...
సంపాదకీయంహోమ్

జగన్‌ ఒక్కసారి కోర్టు మెట్లెక్కితే..??

Satyam News
వైసీపీ అధినేత జగన్‌రెడ్డిపై అనేక కేసులున్నాయి. పుష్కర కాలంపైగా ఆ కేసులు సాగుతూనే ఉన్నాయి. 2019లో ముఖ్యమంత్రి పదవి చేపట్టాక.. ఆయన మళ్లీ కోర్టు మెట్లెక్కలేదు. 2024లో అధికారం పోయిన తర్వాతా.. జగన్‌ కోర్టు...
సంపాదకీయంహోమ్

డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు వస్తాయా

Satyam News
భారతదేశం ప్రస్తుతం డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో వేగవంతమైన వృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా డేటా సెంటర్ల (Data Centres) నిర్మాణం ఉధృతం కావడంతో, ఈ పెట్టుబడుల వల్ల ఎవరు నిజంగా ప్రయోజనం పొందుతున్నారనే చర్చ...
సంపాదకీయంహోమ్

చంద్రబాబు..  ది టార్చ్‌బేరర్‌.. నాడు మైక్రోసాఫ్ట్‌…నేడు గూగుల్‌!

Satyam News
ఇండియాలో టెక్నాలజీ విప్లవానికి నాంది పలికిన ఘనత హైదరాబాద్‌కే దక్కుతుంది. ముఖ్యంగా 90వ దశకంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు కృషితో మైక్రోసాఫ్ట్‌లాంటి దిగ్గజ సంస్థ రావడంతో హైదరాబాద్‌ రూపురేఖలు మారిపోయాయి. సరిగ్గా...
సంపాదకీయంహోమ్

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన క్రిమినల్స్!

Satyam News
తెలివైన వారైతే చెయ్యరు. నేరం ఎప్పుడైనా బయటపడుతుంది అని. కానీ చంద్రబాబు లాంటి వారు షాక్ ఎందుకవుతారు అంటే ఇంతకు కూడా దిగజారుతారా అని ఊహించని నేరాల గురించి తెలిసినప్పుడు. ఆయన షాక్ అయ్యింది...