ప్రపంచంహోమ్

ఇరాన్ పై దాడి: 165 మంది బాలికలు మృతి?

#GirlStudents

అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఘోరాలు జరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ మినాబ్ లోని ఒక స్కూల్లో 180 మంది చనిపోయారు. ఇందులో 165 మంది బాలికలే ఉన్నారు. వారందరినీ ఒకే దగ్గర సమాధి చేయనున్నారు. ఇందుకోసం పెద్ద సంఖ్యలో గోతులు తవ్విన ఫొటోను ఇరాన్ మంత్రి అబ్బాస్ విడుదల చేశారు. ఇవాళ వారి అంతిమ యాత్రలో పెద్దసంఖ్యలో ఇరాన్ ప్రజలు పాల్గొన్నారు. IRGC సెంటర్ పక్కనే ఈ స్కూల్ ఉండటం వల్ల ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Related posts

48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తి

Satyam News

దేశానికే లీడర్‌..పెట్టుబడుల్లో ఏపీ అగ్రస్థానం..!!

Satyam News

ధాన్యం కొనుగోలులో రాష్ట్రం విఫలం : కేంద్ర మంత్రి బండి సంజయ్

Satyam News

రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే నా ఆశ

Satyam News

నిరాహార దీక్ష విరమించిన కాక్రోచ్ దీప్కే

Satyam News

బుడ్డాయిపల్లి లో దళితబంధు వాహనాలతో భారీ ర్యాలీ

Satyam News

Leave a Comment