ప్రపంచంహోమ్

ఇరాన్ పై దాడి: 165 మంది బాలికలు మృతి?

#GirlStudents

అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఘోరాలు జరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ మినాబ్ లోని ఒక స్కూల్లో 180 మంది చనిపోయారు. ఇందులో 165 మంది బాలికలే ఉన్నారు. వారందరినీ ఒకే దగ్గర సమాధి చేయనున్నారు. ఇందుకోసం పెద్ద సంఖ్యలో గోతులు తవ్విన ఫొటోను ఇరాన్ మంత్రి అబ్బాస్ విడుదల చేశారు. ఇవాళ వారి అంతిమ యాత్రలో పెద్దసంఖ్యలో ఇరాన్ ప్రజలు పాల్గొన్నారు. IRGC సెంటర్ పక్కనే ఈ స్కూల్ ఉండటం వల్ల ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Related posts

ఉజ్వల సంస్థ సునీతా కృష్ణన్ వివరించిన విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్‌‌

Satyam News

మా హాస్టల్ అధ్వాన్నం: మంచిర్యాల విద్యార్థుల ధర్నా

Satyam News

చౌడేశ్వరి హత్య కేసులో సీఐ సస్పెన్షన్

Satyam News

కాల్పులు చూసి నేను భయపడలేదు: ట్రంప్

Satyam News

ఐదు రోజుల పాటు భారీ వర్ష సూచన

Satyam News

రాష్ట్రంలో కోరమండల్ పెట్టుబడి రూ.2,000 కోట్లు

Satyam News

Leave a Comment