Month : November 2025

సినిమాహోమ్

బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర కన్నుమూత

Satyam News
భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన నటులలో ఒకరైన, బాలీవుడ్ ‘హీ-మ్యాన్’గా ప్రసిద్ధి చెందిన ధర్మేంద్ర (ధరమ్ సింగ్ డియోల్) గారు సోమవారం నాడు ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు....
అనంతపురంహోమ్

జగన్‌ పెళ్లి గోల… జనానికి బ్యాండ్‌.. బాజా..!!

Satyam News
చావు ఇంటికి పరామ్శకు వెళ్తే.. రప్పా రప్పా అంటారు.. పెళ్లి చేసుకున్న కొత్త జంటను దీవించడానికి పిలిస్తే అక్కడా అదే రప్పా రప్పా.. లొకేషన్‌ ఏదైనా… సందర్భం ఎలాంటిదైనా.. వన్స్‌ జగన్‌ స్టెప్‌ ఔట్‌.....
హైదరాబాద్హోమ్

పోలీసులకు చిక్కిన అంతర్ రాష్ట్ర ముఠా

Satyam News
అంతర్ రాష్ట్ర చోరీ ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరులో ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే వ్యాన్‌ నుంచి రూ.7.1 కోట్లు కాజేసిన ముఠాలో ముగ్గురు నిందితులు హైదరాబాద్‌ పోలీసులకు చిక్కడం సంచలనం కలిగించింది....
శ్రీకాకుళంహోమ్

డిసెంబర్ 6న ఆశ్రా జాతీయ సదస్సు

Satyam News
అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ (ఆశ్రా) జాతీయ సదస్సు డిసెంబర్ 6 న విజయవాడ లో జరగనుంది. అందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలు, బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న...
ముఖ్యంశాలుహోమ్

ఎంఎల్ పార్టీల సాయుధ పోరాట విరమణ

Satyam News
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) (మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ) సాయుధ పోరాట విరమణను ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్...
మహబూబ్ నగర్హోమ్

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై కవిత ఫైర్

Satyam News
జాగృతి జనం బాట కార్యక్రమం సందర్భంగా వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై బహిష్కృత బీఆర్ ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నిరంజన్...
సినిమాహోమ్

ఐ బొమ్మ ఆగినా పైరసీ ఆగలేదు…

Satyam News
పోలీసులు ఇటీవల ఐ బొమ్మ వేదికను నిలిపివేసినా, అనేక టెలిగ్రామ్ ఛానెల్స్‌ను మూసివేసినా, వాటి నిర్వాహకులను బంద్ చేసినప్పటికీ, కొత్త అకౌంట్లు వెంటనే తెరపైకి రావడం సినీ పెద్దలకు, పోలీసులకు పెద్ద సవాలుగా మారింది....
విజయనగరంహోమ్

రబ్బర్ డ్యాంలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి

Satyam News
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం జంజావతి రబ్బర్ డ్యాంలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు కొమరాడ మండలం సివిని గ్రామానికి చెందిన గోవింద నాయుడు, ప్రతాప్, శరత్‌గా గుర్తించారు....
ప్రత్యేకంహోమ్

లోకేష్‌ ను ఫాలో అవుతున్న జగన్‌, కేటీఆర్‌..

Satyam News
టీడీపీ యువనేత, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ని ప్రస్తుతం యువనేతలు ఫాలో అవుతున్నారనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది.. జాతీయ స్థాయిలో లోకేష్‌ ట్రెండింగ్‌లో ఉన్నారు.. గత నెలలో లక్షన్నర కోట్ల రూపాయల...
జాతీయంహోమ్

ఢిల్లీలో భారీగా ఆయుధాలు స్వాధీనం

Satyam News
ఎర్రకోట లో పేలుళ్ల తర్వాత మరో ఘటన ఢిల్లీలో జరిగింది. దాడికి సంబంధించిన వారి నివాసాలపై జరిగిన దాడుల్లో భారీగా అమ్మోనియం నైట్రేట్‌తో పాటు అధునాతన ఆయుధాలు స్వాధీనం అయ్యాయి. ఢిల్లీలోని క్రైమ్ బ్రాంచ్...