Month : December 2025

శ్రీకాకుళంహోమ్

కేంద్ర విమానయాన శాఖ మంత్రిపై ప్రశంసల వర్షం

Satyam News
ఇండిగో సమస్య పరిష్కారానికి రాజీలేని నిర్ణయాలు తీసుకున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడిపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఇండిగో విమానాల వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్...
చిత్తూరుహోమ్

తిరుమలలో శాలువాల కుంభకోణంపై విచారణ

Satyam News
తిరుమలలో పట్టు శాలువాల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ బీ ఆర్ నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ అవకతవకలలో ఎవరి ప్రమేయం ఉన్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం...
కరీంనగర్హోమ్

మహాలక్ష్మీకి రెండు సంవత్సరాలు పూర్తి

Satyam News
మహా లక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బస్ భవన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 97 డిపోల్లో ఉన్న ఆర్టీసీ...
సినిమాహోమ్

తొలి ప్రవాస భారతీయుని బయోగ్రఫీ “జిందగీ ఇన్ టు షేడ్స్”

Satyam News
అమెరికాలో స్థిరపడిన ఖుర్రం సయ్యద్… ముంబయికి చెందిన డాలీ తోమర్ ఓంషీల్ ప్రొడక్షన్స్ సంస్థలో భాగస్వాములు. హృదయాల నుంచి ఎప్పటికీ వెళ్ళని కథల్ని తెరకెక్కించాలన్నది వీళ్ళ లక్ష్యం. ‘జిందగీ ఇన్ టూ షేడ్స్’ –...
ప్రత్యేకంహోమ్

అమరావతిలో వర్చువల్‌ స్టూడియోలు…. మల్టీ మీడియాలో లక్షన్నర జాబ్స్..!!

Satyam News
రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్నారు ఏపీ మంత్రి నారా లోకేశ్‌. అమరావతిని మల్టీమీడియా హబ్‌గా మార్చడానికి అనేక కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అమరావతిని ఏఐ ఆధారిత స్టూడియోలు.. వర్చువల్‌ రియాలిటీ...
కృష్ణహోమ్

48 శాతం తగ్గిన సీజనల్ వ్యాధులు

Satyam News
ఆంద్రధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది కాలంగా తీసుకున్న ముందస్తు చర్యలతో సీజనల్ వ్యాధులు 48 శాతం మేర తగ్గినట్లు...
సినిమాహోమ్

మరో కన్నడ చిత్రంలో నటిస్తున్న డాక్టర్ పిసి ఆదిత్య

Satyam News
తెలుగు నటుడు విలక్షణ దర్శకుడుడాక్టర్ పిసి ఆదిత్య  ఇటీవలే కన్నడ సినీ రంగంలో అడుగుపెట్టారు. కృష్ణమోహన్ దర్శకత్వంలో షూటింగ్ పూర్తి చేసుకున్న దైవపుత్ర చిత్రంలో ఎమ్మెల్యేగా నటించారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది....
జాతీయంహోమ్

మళ్లీ ఎగురుతున్న ఇండిగో విమానాలు

Satyam News
కష్టాల్లో ఉన్న ఇండిగో ఎయిర్‌లైన్స్ మంగళవారం తమ కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయని, ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు నిరంతరం చర్యలు కొనసాగిస్తున్నామని ప్రకటించింది. తాజా వీడియో సందేశంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్...
చిత్తూరుహోమ్

తిరుపతి షిర్డీ మధ్యన వారాంతపు ఎక్స్ ప్రెస్ రైలు

Satyam News
తిరుపతి–సాయినగర్ షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలును మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఇందుకోసం తిరుపతి రైల్వే స్టేషన్‌కు విచ్చేసిన మంత్రికి కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పుష్పగుచ్ఛం అందించి ఘనస్వాగతం పలికారు....
గుంటూరుహోమ్

భూ వివాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

Satyam News
ఎటు వంటి భూ వివాదాలు లేని  రాష్ట్రంగా ఆంధ్రపందేశ్ ను తీర్చిదిద్దేంకు అవసరమైన అన్ని చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టినట్లు   రాష్ట్ర  రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. ...