Month : December 2025

చిత్తూరుహోమ్

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..??

Satyam News
కల్తీ నెయ్యి గురించి అప్పటి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి ముందే తెలుసా.. కల్తీ జరిగిందని తెలిసినా.. అదే నెయ్యితో లడ్డూ తయారు చేయించారా.. కల్తీ గురించి చెప్పకుండా ల్యాబ్‌ రిపోర్టులను తారుమారు చేశారా.....
సినిమాహోమ్

ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ “అమ్ములు”కు అనూహ్య స్పందన

Satyam News
ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ధీరజ అప్పాజీ తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన లఘు చిత్రం “అమ్ములు”. The CRY never heard – The TEARS never seen” అనే ట్యాగ్ లైన్...
సంపాదకీయంహోమ్

వామ్మో జగన్‌… ఆ సర్వేలో సంచలన నిజాలు…!!

Satyam News
తెలుగుదేశం పార్టీ ప్రజల అభిప్రాయాలకు ఫస్ట్‌ ప్రయారిటీ ఇస్తుంది. భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది. ఈ సమయంలో ప్రజల ఆలోచనల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనే విషయంపై అంతర్గత సర్వే...
ప్రత్యేకంహోమ్

బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌!

Satyam News
మంత్రి నారా లోకేష్‌ అమెరికా పర్యటన సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఏపీకి మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా వివిధ సంస్థల ప్రతినిధులతో లోకేష్‌ వరుసగా సమావేశమయ్యారు. ఏపీలో ఐటీ మౌలిక సదుపాయాల కల్పనకు మద్దతివ్వాలని కోరారు....
జాతీయంహోమ్

ఇండిగో అయినా ఎవరైనా ఊరుకోం

Satyam News
ఎంత పెద్ద ఎయిర్‌లైన్ అయినా, ప్రణాళికా వైఫల్యాలు లేదా నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేందుకు అనుమతించబోమని సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్ మోహన్ నాయుడు మంగళవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. ఇండిగో...
నెల్లూరుహోమ్

రౌడీ పెరేడ్ చేయించిన నెల్లూరు పోలీసులు

Satyam News
నెల్లూరు నగరంలో ఇటీవల సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్‌లపై బ్లేడుతో జరిగిన దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ హత్యాయత్నానికి పాల్పడ్డ ఐదుగురు నిందితులను పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే...
క్రీడలుహోమ్

9 నుంచి టెన్నిస్ ప్రీమియర్ లీగ్ సీజన్ 7 మొదలు

Satyam News
టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (TPL) సీజన్ 7, Clear Premium Water అందించే ఈ టోర్నమెంట్, అహ్మదాబాద్‌లోని గుజరాత్ యూనివర్సిటీ టెన్నిస్ స్టేడియంలో డిసెంబర్ 9 నుండి 14 వరకు జరగనుంది. ఎనిమిది జట్లు...
హైదరాబాద్హోమ్

భవిష్యత్తు కోసం ఎదురుచూడం… నిర్మిస్తాం

Satyam News
భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా… దానిని మనం నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మేం వేసే ప్రతి అడుగు… చేసే...
ఆధ్యాత్మికంహోమ్

ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్

Satyam News
కర్ణాటకలో ప్రసిద్ధి పుణ్య క్షేత్రం ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. మఠ సంప్రదాయాలను అనుసరించి ముందుగా కనకదాసులవారి గుడికి వెళ్లి కనకన కిండి నుంచి మూలవిరాట్ ను దర్శించుకున్నారు....
చిత్తూరుహోమ్

తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో లైంగికదాడి?

Satyam News
తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న లైంగిక దాడి ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ఆమె తిరుపతి ఎస్పీతో పాటు ఉన్నత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడినట్లు...